ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలం ధన్వాడ గ్రా మంలో బొలిశెట్టి లింగ య్య, మంథని సారక్కలు ఇటీవల మరణించగ వారి కుటుంబాలను పరామర్శిం చిన మంథని మాజీ ఎమ్మె ల్యే పుట్ట మధూకర్. అదేవి ధంగా మృతి చెందిన కు టుంబాలకు ధైర్యం చెప్పి భరోసా కల్పించారు. జక్కు రాకేష్, జోడు శ్రీనివాస్, కాటారం సర్పంచ్ పంతకాని సడవలి. ప్రతాపగిరి సర్పంచ్ వూర వెంకటే శ్వరరా వు, మాజీ ఎంపీటీసీ తోట జనార్ధన్ కొండగొర్ల వెంక టస్వామి. గాలి సడవలి, జక్కు శ్రవణ్, సీనియర్ మహిళ నాయకురాలు శ్రీల క్మి చౌదరి, ఉప్పు సంతోష్, తొంబర్ల రమణ, బోడ తిరు పతి, బోడ కొండల్, తుటి మ నోహర్, కొండపర్తి మురారి, జిమ్మిడా వంశీ, తోపాటు తదితరులు ఉన్నారు.
Admin
E Nivas News