Sunday, 13 September 2026 11:58:32 PM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

విద్యార్థుల ఎదుగుదల కళాశాల స్థాయి నుంచే ప్రారంభమవుతుంది

డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు

Date : 18 October 2025 07:07 PM Views : 309

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : విద్యార్థులు ఎదుగుదల కళాశాల స్థాయినుంచె ప్రారంభమవుతుందని శ్రద్ధ, లక్ష్యంతో చదివినట్లయితే వారి భవిష్యత్తు ఉన్నత శిఖరాలకు చేరుతుందని సిరిపురం ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. శనివారం కాగజ్ నగర్ పట్టణంలోని పటేల్ గార్డెన్ లో నిర్వహించిన వసుంధర జూనియర్ మరియు డిగ్రీ కళాశాల ప్రేషర్స్ డే వేడుకకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు హాజరయ్యారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రులు మీపై ఎన్నో ఆశలు పెట్టుకుని లక్షల లక్షల అధిరూపాయలు ఖర్చు చేసి చదివిస్తున్నారని వారి యొక్క నమ్మకాన్ని అమలు చేయకుండా శ్రద్ధగా చదువుకొని భవిష్యత్తులో రాణించినట్లయితే వారి ఆనందానికి అవధులు ఉండవన్నారు. ఉన్నత పాఠశాల విద్య వరకే తమ యొక్క చిలిపి చేష్టలు సాగుతాయని తర్వాత వచ్చే కళాశాల విద్య విద్యార్థి జీవితంలో మలుపు తీసుకువస్తుందన్నారు. విద్యార్థుల ఎదుగుదల కళాశాల స్థాయి నుంచే ప్రారంభం అవుతుందని , ఈ వయస్సులో మొబైల్ ఫోన్లకు, సోషల్ మీడియాకు, చెడు వ్యసనాలకు అట్రాక్ట్ అవకుండా చదువు మీద శ్రద్ధ పెట్టి భవిష్యత్తులో మంచి స్థాయిలో నిలబడి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం కళాశాల టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు మెమంటోలు అందజేశారు. అనంతరం విద్యార్థులు చేసిన పలు సంస్కృతి కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :