Wednesday, 29 July 2026 10:32:25 PM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

విద్యార్థుల ఎదుగుదల కళాశాల స్థాయి నుంచే ప్రారంభమవుతుంది

డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు

Date : 18 October 2025 07:07 PM Views : 279

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : విద్యార్థులు ఎదుగుదల కళాశాల స్థాయినుంచె ప్రారంభమవుతుందని శ్రద్ధ, లక్ష్యంతో చదివినట్లయితే వారి భవిష్యత్తు ఉన్నత శిఖరాలకు చేరుతుందని సిరిపురం ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. శనివారం కాగజ్ నగర్ పట్టణంలోని పటేల్ గార్డెన్ లో నిర్వహించిన వసుంధర జూనియర్ మరియు డిగ్రీ కళాశాల ప్రేషర్స్ డే వేడుకకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు హాజరయ్యారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రులు మీపై ఎన్నో ఆశలు పెట్టుకుని లక్షల లక్షల అధిరూపాయలు ఖర్చు చేసి చదివిస్తున్నారని వారి యొక్క నమ్మకాన్ని అమలు చేయకుండా శ్రద్ధగా చదువుకొని భవిష్యత్తులో రాణించినట్లయితే వారి ఆనందానికి అవధులు ఉండవన్నారు. ఉన్నత పాఠశాల విద్య వరకే తమ యొక్క చిలిపి చేష్టలు సాగుతాయని తర్వాత వచ్చే కళాశాల విద్య విద్యార్థి జీవితంలో మలుపు తీసుకువస్తుందన్నారు. విద్యార్థుల ఎదుగుదల కళాశాల స్థాయి నుంచే ప్రారంభం అవుతుందని , ఈ వయస్సులో మొబైల్ ఫోన్లకు, సోషల్ మీడియాకు, చెడు వ్యసనాలకు అట్రాక్ట్ అవకుండా చదువు మీద శ్రద్ధ పెట్టి భవిష్యత్తులో మంచి స్థాయిలో నిలబడి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం కళాశాల టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు మెమంటోలు అందజేశారు. అనంతరం విద్యార్థులు చేసిన పలు సంస్కృతి కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :