Saturday, 13 June 2026 01:19:17 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

మండలంలో పలు కుటుం బాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్

Date : 24 January 2026 07:39 PM Views : 191

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని దంతా లపల్లి గ్రామంలో కోడపాక ప్రేమలత, కాటారం గ్రామంలో కోడెల సదా నందం, కడారి సమ్మయ్య, బూడిద పల్లి గ్రామంలో సెనిగరం లింగమ్మలు ఇటీవల మరణించగ వారి కుటుంబాలను శనివారం పరామర్శించిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ మృతి చెందిన కుటుంబాలకు స్థానిక ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలన్నారు. టిఆర్ఎస్ ప్రభు త్వంలో రైతు ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే వారం రోజులు తిరగకముందే ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేయని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నెల రెండు నెలలు సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వారి వారి కుటుంబాలకు భరోసా కల్పించారు. మధుకర్ వెంట నాయకులు జక్కు. రాకేష్, మండల అధ్యక్షులు జోడు శ్రీనివాస్, సర్పంచ్ పంతకాని.సడవలి, ఉపాధ్యక్షులు వూర వెంకటే శ్వరరావు, గాలి సడవలి, అధికార ప్రతినిధి జక్కు శ్రావణ్, నరివెద్ధి.శ్రీనివాస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మున్వర్, మానేమ్. రాజబాబు, వంగల రాజేం ద్రాచారి, కుమ్మరి.అశోక్, నరివేద్దీ శ్రీనివాస్, ఆత్కూరి. బాలరాజు, గాజుల.విక్రమ్, కామిడీ ప్రమోద్, మంతెన అర్చన సమ్మయ్య జనగం సడవలీ, జిముడా వంశి నాయకులు చెన్నూరి అశోక్ మండల ఉపాధ్య క్షులు నడిపల్లి శంకర్రావు, గుర్రాల రాజబాబు సదానందం అంకుష్, వినయ్ మంతెన మహేష్, రమేష్, రాజు, వార్డ్ మెంబెర్ మంతెన టోని, కొడుపాక దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :