ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఎస్ఐ వీరారెడ్డి శుక్రవారం ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. వచ్చి పోయే వాహనాలను తనిఖీ చేస్తూ ధ్రువ పత్రాలు లేని వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వీరా రెడ్డి అన్నారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఎస్ఐ వెంట కానిస్టేబుల్ ఉన్నారు.
Admin
E Nivas News