Wednesday, 29 July 2026 10:34:14 PM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

వైకుంఠ ఏకాదశికి జిల్లాలోని ఆలయాలు ముస్తాబు

Date : 30 December 2025 10:12 AM Views : 223

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రముఖ దేవాలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రతి ఆలయంలో ప్రత్యేకంగా వైకుంఠ ద్వార దర్శనం ద్వారానే దేవుళ్లను దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం నాలుగు గంటల నుండి వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులతో పాటు ఆలయ సిబ్బంది తెలిపారు. వచ్చిన భక్తులకు అన్ని రకాల ఏర్పాటు చేశామని చెప్పారు. రెండవ అన్నవరం గా పేరు గాంచిన గూడెం శ్రీ రమా సహిత సత్యనారాయణ దేవుడి ఆలయంలో దర్శనానికి వచ్చిన భక్తుల కోసం ప్రత్యేక వసతులు కల్పించడం జరిగిందని ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ తెలిపారు. కరీంనగర్ జగిత్యాల మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాల నుండి ప్రత్యేక బస్సులు కూడా నడుస్తాయని తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం సోమవారంరాత్రి నుండి భక్తులు భారీ సంఖ్యలో ఆలయాలకు చేరుకుంటున్నారు. అంతేకాకుండా చాలామంది భక్తులు ప్రముఖ దేవాలయాల కూడా తరలి వెళ్లారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :