Tuesday, 28 July 2026 10:19:11 PM
# చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు..

మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి

మార్కెట్ చైర్ పర్సన్ తిరుమల

Date : 16 April 2026 10:56 PM Views : 147

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : మహిళల స్వయంకృషితో టైలరింగ్ ఎంబ్రాయిడింగ్ కుట్లు అల్లిక లు ద్వారా లక్షలరూపాయ లు అర్జించే అవకాశం ఉం టుందని కాటారం ఏఎంసీ చైర్పర్సన్ పంతకాని తిరుమ ల అన్నారు.గురువారం కా టారం.రైతు వేదికలో జరు గుతున్న ఉచిత టైలరింగ్ శిక్షణ ముగింపు కార్యక్రమ మూలో డిఆర్డిఏపి.డి.బాల కృష్ణతో కలిసి పాల్గొన్నారు. సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కోరారు. మహిళను కోటీ శ్వరులు చేయాలనే ప్రధాన ఉద్దేశంతో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మంత్రి శ్రీధర్ బాబు ఆలోచనతో ఇందిరమ్మ క్యాం టీన్లు,ఆర్టీసీ బస్సులు,వడ్డీ లేని రుణాలు,పెట్రోల్ పంపు లు,టైలరింగ్ ఉపాధి శిక్షణ కేంద్రాలను మహిళలకు కేటా యిస్తున్నారని,మహిళలం తా సదవకాశాన్ని వినియో గించుకొనివ్యాపా రవేత్తలు గా పారిశ్రామిక సంస్థలను నెలకొల్పాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏ.పీ.ఎం. రవికుమార్,మండల సమై క్య అధ్యక్షురాలు ఫరహాన బేగం,సీ.సీ.లు రవికుమార్, లక్ష్మి,సారక్క,మాధవి టైల రింగ్ శిక్షకులు సృజన,కల్ప న,తదితరులు పాల్గొన్నారు

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: