Wednesday, 29 July 2026 10:35:11 PM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని పెద్దమ్మ తల్లి కి బోనాలు...

ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చీకటి తిరుపతి

Date : 21 June 2026 09:18 PM Views : 74

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మ వారి దీవెనలు అందరిపై ఉండేలా చూడాలని కోరుతూపెద్దమ్మ తల్లి బోనాలు నిర్వహించడం జరిగిందని ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షులు చీకటి తిరుపతి తెలిపారు . మంచిర్యాల జిల్లా లక్షట్ పేట పట్టణంలో ఆదివారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గోదావరి రోడ్డు లోని పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద మహిళ భక్తులు ప్రత్యేక బోనాలతో అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు చీకటి తిరుపతి మాట్లాడుతూ సమాజంలో అందరూ బాగుండాలని కోరుతూ వర్షాకాలం ప్రారంభం ముందు అమ్మవారికి బోనాలతో మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. తొలకరి జల్లుల పలకరింపుతో రైతులు పొలాల పనుల్లో నిమగ్నయ్యే క్రమంలో సర్వ జీవ కోట్ల క్షేమాన్ని కోరుతూ ప్రత్యేక మొక్కులు చెల్లిస్తున్నామని వెల్లడించారు. ఎప్పటి లాగే ఈ ఏడాది కూడా వర్షాలు సంవృద్దిగా కురువాలనిమొక్కుకున్నట్లు తెలిపారు. అంతకుముందు యాట పిల్లలతో డప్పు చప్పుల్ల మధ్య బోనాలతో పెద్దమ్మ తల్లి ఆలయానికి భక్తులు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో. గడ్డం కొమరయ్య. చీకటి వెంకటేష్. కంకణల రాజు శిరవేణి శంకర్. ఐతర వేణి లచ్చున్న చీకటి సతీష్ . కుల సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: