Saturday, 13 June 2026 01:11:15 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

యేసు పునరుత్థాన జాతరకు వేళాయె..

భారీగా తరలిరానున్న భక్తులు

Date : 25 April 2026 05:38 AM Views : 154

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట సి ఎస్ ఐ చర్చి ఆవరణలో ప్రత్యేక 25, 26 తేదీలలో ఏసు పునరుత్థాన మహోత్సవ ప్రాంతీయజాతరను ఘనంగా నిర్వహించే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2026 సంవత్సరంలో కూడా జాతర కోసం చర్చి కమిటీ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చర్చిని సుందరంగా ముస్తాబు చేశారు. భారీగా తరలివచ్చే భక్తుల కోసం అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశారు. జాతర ఏర్పాటను చర్చి కమిటీ సభ్యుడు ఫాదర్ డేవిడ్ పాల్ పర్యవేక్షిస్తున్నారు. 25న ఉదయం గ్రామాల్లో పర్యటించి అందరిని ఆహ్వానించారు. 25 సాయంత్రం ఉత్కూర్ చౌరస్తా నుండి భాజా భాజంత్రీల మధ్య క్రైస్తవ సంఘస్తులు భారీగా ర్యాలీ నిర్వహిస్తూ పాటలు ఆలపిస్తూ చర్చి వద్దకు చేరుకుంటారు. అనంతరం ఏడు గంటలకు సిలువ వద్ద దీపాలు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం జాతర ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. జాతరకు ముఖ్యఅతిథిగా మెదక్ బిషప్ డాక్టర్ రూబెన్ మార్క్ హాజరవుతారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :