ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో విధులు నిర్వహిస్తున్న ఎంపీడీవో జన్నారం మండల కేంద్రంలో పేకాట ఆడుతు పట్టుబడ్డాడు. ఇతని జల్సాలకు క్రింది స్థాయి ఉద్యోగులను పలు రకాలుగా ఇబ్బంది పెట్టెవారని ఉద్యోగులు వాపోతున్నారు. ఇతని పైన శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ అవినీతి ఉద్యోగి పైనా చర్యలు ఉంటాయా లేవా వేచి చూడాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు.
Admin
E Nivas News