Tuesday, 15 September 2026 10:41:44 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

మంచిర్యాలకు ఈనెల 21న కేటీఆర్ రాక...

మృతి చెందిన రైతు కుటుంబాలకు 20 లక్షల రూపాయలు అందజేత...! బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్..

Date : 19 July 2026 11:56 PM Views : 106

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఈనెల 21న మాజీ మంత్రి బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నట్లు రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్ తెలిపారు. ఆదివారం మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు నివాసం వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో విజిత్ కుమార్ మాట్లాడుతూ ఈనెల 21 న మంచిర్యాలలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన ఉంటుంది అని తెలియజేశారు. లక్షెట్టిపేట మండలంలోని వాసవి ఫంక్షన్ హాల్ లో రైతు సదస్సు సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ప్రభుత్వ నిర్లక్ష్యంతో లక్షెట్టిపేట మండలంలో మృతి చెందిన నలుగురి రైతుల కుటుంబాలకు 20 లక్షలు బిఆర్ఎస్ పార్టీ తరఫున అందజేస్తారని తెలిపారు.అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గంలో అధికారులు మరియు ప్రభుత్వం ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) పై తప్పుడు లెక్కలు చూపెడుతున్నారన్నారు. లక్షెట్టిపేట మండలంలోని వాసవి ఫంక్షన్ హాల్ లో రైతు సదస్సు సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్యూమరేషన్ పత్రాలు 100% పంపిణీ చేశాం అనడం పూర్తిగా అబద్ధమని తెలిపారు. ప్రత్యేక సమగ్ర సవరపై అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని కోరారు. తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని,వారు వారి ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది అని అన్నారు.ప్రత్యేకg సమగ్ర సవరణ(సర్) పై ఎంతవరకు అయ్యిందో నిజాలు బయటపెట్టాలని అధికారులను కోరడం జరిగింది. ఈ సమావేశంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :