Tuesday, 15 September 2026 01:29:35 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ఎకరాకు రూ. 20 లక్షలు పరిహారం ఇవ్వాలని తహసిల్దార్ కు వినతిపత్రం అందించిన ప్రతాపగిరి శివారు రైతులు

Date : 21 January 2026 08:25 PM Views : 285

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని ప్రతాపగిరి గ్రామ పంచాయ తీలో బుధవారం జరిగిన గ్రామసభ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కింద కాలువల్లో భూములు కోల్పోయిన ప్రతాపగిరి శివారు లో ఉన్న రైతులకు ఒక ఎకరాన 20.లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని స్థానిక సర్పంచ్ వూర వెంకటేశ్వర రావు మరియు రైతులు స్థా నిక తహసిల్దార్ కు వినతి పత్రం అందించారు.సందర్భంగా సర్పంచ్ రైతుల పక్షాన మాట్లాడుతూ కొంత మంది రైతులు కొంత మేర భూమి సాగు చేస్తున్నారని.ఆ భూమి పూర్తిగా పోతే మళ్లీ ఎక్కడ కొనడానికి కాకుండా పోతు న్నారని.పూర్తిగా సర్వే చేసి ఆందోళన లో ఉన్న రైతులకు ప్రభు త్వం న్యాయం చేయాలని ఆయన కోరారు.అదేవిధంగా మాకు మీరు తహసిల్దార్ మరి యు ఇరిగేషన్ అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి మా రైతులతర ఫున తీసుకు వెళ్లాలని సర్పంచ్ అధికా రులను కోరారు.ఈకార్య క్రమం లో ఆర్ఐ వెంకయ్య.పంచా యతీ కార్య దర్శి అరికిల్ల శంకరయ్య తో పాటు అధికా రులు.చిదినేపల్లి సర్పంచ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి.ఉప సర్పంచ్ బియ్యన రాజయ్య. రైతులు అనం తుల రమేష్ బాబు.గోరు కంటి మాధవ రావు.దండవేన చంద్రయ్య. జక్కుల రాజయ్య.జక్కుల ఐలయ్య.బుగ్గారపు రాజేందర్. గుంటి కిష్టయ్య జక్కుల శంకరయ్య.కొండ రాములు తోపాటు తదితర రైతులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :