Tuesday, 28 July 2026 10:54:45 PM
# చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు..

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

Date : 16 October 2025 02:45 PM Views : 386

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : యువత మద్యం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ప్రకృతి పర్యావరణ సంస్థ నిర్వాహకులు సూచించారు. గురువారం మంథని అంబేడ్కర్ చౌక్ లో ప్రచార రథం ద్వారా కళాకారుల బృందంచే పాటలతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫీల్డ్ రెస్పాండ్ ఆఫీసర్ స్వర్ణలత మాట్లాడుతూ మద్యపానం ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతోందని అనారోగ్యాల బారిన పడడంతో పాటు మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారన్నారు. మద్యపానానికి, మత్తు పదార్థాలకు బానిసలు అయిన వారు ప్రకృతి పర్యావరణం సంస్థ గోదావరిఖనిలో నిర్వహించే మాదకద్రవ్యాల విముక్తి కేంద్రానికి రావాలని కోరారు. మా సంస్థలో ఉచిత చికిత్స కౌన్సిలింగ్ యోగ వ్యాయామం ఉంటాయని, వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారేవరకు పౌష్టికాహారంతో కూడిన వసతి కల్పిస్తామన్నారు. మత్తుపదర్థాలకు అలవాటైన వారు విముక్తి సెంటర్ 96768 80444, 79815 14516 నెంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి ఎన్విరాల్మెంట్ సొసైటీ ప్రతినిధులు మౌనిక, హరిత కళాకారుల బృందం ఢిల్లీ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :