Monday, 14 September 2026 04:43:37 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ఆసిఫాబాద్ డిపో డ్రైవర్ రామారావు పై పెట్టిన కేసును ఎత్తివేయాలని ఎస్పీకి వినతి

Date : 30 December 2025 11:04 AM Views : 240

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఆసిఫాబాద్ డిపో డ్రైవర్ రామారావు పైపెట్టిన కేసు,అలాగే బెల్ మంజూరు చేయాలని కోరుతూ సోమవారం జిల్లా ఎస్పీ నితికా పంత్ కి ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఏఐటీయూసీ మరియు కుటుంబ సభ్యులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్, ఎఫ్ సి ఐ బోర్డ్ సభ్యులు పులగం తిరుపతి లు మాట్లాడుతూ ఆసిఫాబాద్ డిపో డ్రైవర్ పై పెట్టిన కేసును పునరాలోచించి వెంటనే ఎత్తివేయాలని అలాగే రామారావుకు బేషరతుగా బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అలాగే ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే రామారావు పై నాన్ నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారని అన్నారు.ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వహించిన ఆసిఫాబాద్ డిపో మేనేజర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఆర్టీసీ కార్మికులు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆర్టీసీ అధికారులు తమ వైఖరి మార్చుకోవాలని లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అన్నారు.23 న రెబ్బెన మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సును వెనుక భాగంలో ఢీకొని బొలెరో డ్రైవర్ చనిపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఈ సందర్భంగా డ్రైవర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఆత్మకూరి చిరంజీవి,టీ జి ఎస్ ఆర్ టి సి ( ఏఐటీయూసీ )డిపో అధ్యక్షుడుఅశోక్,కార్యదర్శి మోహన్ బాబు,రామారావు భార్య శారద వారి కుటుంబ సభ్యులు తో పాటు ఆర్టీసీ కార్మికులు ప్రవీణ్,గోపి కృష్ణ, తిరుపతి, రాజలింగ్, వెంకటేష్,విలాస్ తదితరులు నువ్వు ఉన్నారు .

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: