Friday, 11 September 2026 11:25:18 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

28న మేడారం జాతర మహా కుంభమేళా ప్రారంభం..

వనదేవతలను దర్శించుకుంటున్న లక్షలాది మంది భక్తులు

Date : 27 January 2026 08:49 PM Views : 274

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే వనదేవతల మహా కుంభమేళా జాతర జనవరి 28 బుధవారంతో ప్రారంభం కానుంది. బుధవారం సాయంత్రం కన్నెపల్లి నుండి సారలమ్మ తోపాటు పగిడిగిద్దరాజు గోవింద రాజులను కూడాతీసుకురావడంతో జాతర మహా ఘట్టం ప్రారంభమవుతుంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ జాతర నిర్వహణను చేపట్టింది. ఇప్పటికే ముఖ్యమంత్రి తో పాటు పలువురు మంత్రులు కూడా అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని (బెల్లం) బంగారాన్ని సమర్పించుకున్నారు. మంత్రి సీతక్క సైతం అక్కడే ఉండి జాతర పర్యవేక్షణను చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 30 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు సమాచారం. వచ్చే మూడు రోజులపాటు సమ్మక్క,సారలమ్మ పగిడిగిద్దరాజు వనం నుండి జనంలోకి రావడంతో ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలవకుండా అధికార యంత్రాంగం అక్కడే ఉంది అనిర్వస్తులు ఏర్పాటు చేసింది. అలాగే ఇప్పటికే జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్టమైన భారీ భద్రత ఏర్పాటు చేయడంతో పాటు జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన లుచోటు చేసుకోకుండా పోలీసులుఅనువణువునా గాలిస్తున్నారు. భక్తులు భారీగా తరలివచ్చే పరిస్థితి ఉన్నందున దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరం నుండే వాహనాలకు పార్కింగ్ ను ఏర్పాటు చేశారు జాతరకు వాహనాల్లో వచ్చే భక్తులంతా ఏర్పాటుచేసిన పార్కింగ్ స్థలంలోనే వాహనాలు నిలుపుకోవాలని పోలీసులుసూచించారు. అనవసరంగా జాతరలోకి వాహనాలు తీసుకువచ్చి ప్రజలకు ఆటంకం కలిగించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ములుగు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు యంత్రాంగం భారీ భద్రత ఏర్పాటు చేసింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: