Sunday, 13 September 2026 01:42:39 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

కాంగ్రెస్‌ను కేంద్రంలో అధికారంలోకి తేవడమే లక్ష్యం: - సీఎం రేవంత్‌రెడ్డి

Date : 15 May 2026 11:13 PM Views : 135

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : గాంధీ కుటుంబానికి దేశంపై విశ్వాసం ఉందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దగ్గర తనకు చాలా చొరవ ఉందని పేర్కొన్నారు. తన గీత తాను దాట‌నని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ వేదికగా సీఎం మాట్లాడారు. టీడీపీలో పదేళ్లు ప‌నిచేశాననిసీఎం చంద్ర‌బాబు ఇప్ప‌టికి తనను గౌర‌విస్తారని ప్రస్తావించారు. పార్టీని వ‌దిలిపెట్టిన త‌ర్వాత నాయ‌కుల మ‌ధ్య మంచి సంబంధాలు ఉండ‌టం చాలా అరుదని తెలిపారు. పార్టీని వ‌దిలిపెట్టే స‌మ‌యంలో విజ‌య‌వాడ‌కు వెళ్లి చంద్ర‌బాబుకు చెప్పి వ‌చ్చానని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. కాంగ్రెస్‌ను దేశంలో అధికారంలోకి తేవాల‌ని రాహుల్ గాంధీ‌కి ల‌క్ష్యం ఉందని కాని ప్ర‌ధాని కావాల‌న్న ల‌క్ష్యం లేదని స్పష్టం చేశారు. వికారాబాద్‌లో జ‌రిగిన కాంగ్రెస్ స‌మావేశంలో ప్ర‌ధాని ప‌ద‌వి తీసుకోవాల‌ని తానే రాహుల్ గాంధీకి చెప్పి ఒప్పించానని ప్రస్తావించారు. ఇప్పుడు జ‌నం స్విగ్గీ పాలిటిక్స్ కోరుకుంటున్నారని అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇండియా కూట‌మి నుంచి ప్ర‌ధాని అభ్య‌ర్థి రాహుల్ గాంధీనే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ముందు ప్ర‌క‌టించి త‌ర్వాత ఇండియా కూట‌మిని కూడా ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును ఒప్పిస్తామని తెలిపారు. ఇండియా కూట‌మి తరపున ఒక పాల‌సీ డాక్యూమెంటును తీసుకువ‌చ్చి ప్ర‌జ‌ల‌ను తీర్పు ఇవ్వ‌మ‌ని కోర‌తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 2024 నుంచి 2034 వ‌ర‌కు కాంగ్రెస్‌కు ప్రజలు అధికారం ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. 2034 వ‌ర‌కు తాను తెలంగాణ‌లోనే ఉంటాననిఇక్కడి ప్ర‌జ‌ల కోస‌మే ప‌నిచేస్తానని తెలిపారు. ప‌దిశాతం జీడీపీని తెలంగాణ దేశానికి ఇచ్చేలా ప‌నిచేస్తానని స్పష్టం చేశారు. 2034 వ‌ర‌కు తానే ముఖ్య‌మంత్రినని చెప్పుకొచ్చారు. 2034 త‌ర్వాత తాను ముఖ్య‌మంత్రిగా ఉండ‌నని త‌ర్వాత త‌రానికి అవ‌కాశం ఇస్తానని తెలిపారు. దేశానికి కూడా సేవ‌లందిస్తా అని.. తన అనుభ‌వాన్ని దేశం కోసం పంచుతానని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీని ప్ర‌ధానిని చేసిన తర్వాత.. ఆయ‌న ఏ బాధ్యతలు అప్పగించిన తీసుకుంటానని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు..

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: