Monday, 14 September 2026 01:21:15 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

నూతనంగా గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచ్, వార్డు సభ్యు లకు సన్మానం

Date : 11 January 2026 07:05 PM Views : 600

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : మండలకేంద్రంలోని అయ్యప్ప ఫంక్షన్ హాలు ఆవరణంలో కాటారం డివిజన్ ఆదివాసి నాయక పోడ్ హక్కుల పరిరక్షణక మిటీ, రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు గొట్టం భూమయ్య అధ్యక్షతన జిల్లాలో నాయక పోడ్ సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర ఆదివాసి నాయక పోడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూన దయా నంద్ స్వామి, హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు గంజి రాజన్నలు మాట్లాడుతూ నాయక పోడు హక్కుల కోసం నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఆదివాసి ప్రజా ప్రతినిధులు తెలుసుకోవలసిన అవసరం ఉందని అన్నారు. మన హక్కులను కాపాడుకుంటూ మనలను గుర్తించి గెలిపించిన ప్రజానీకానికి మంచి పనులు చేసి మన జాతికి మంచి పేరు తీసుకు రావాలన్నారు. మన జాతిలో ప్రజా ప్రతినిధులు ఎన్నిక కావడం శుభసూచకమని జ్ఞాపకంగా గొట్టం భూమయ్య అనే ఆదివాసి నాయకుడు తమ కుల గుర్తింపు కోసం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారని, ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఆదివాసి నాయకులు గుంటి రమేష్, సుంకరి మల్లేష్, ఓల్లాల మల్లేష్, గడ్డం లచ్చన్న, లక్కీ తిరుపతి, గుంటి బాపు, గుంటి నాగరాజు, యు.వై.ఎఫ్.ఐ రాష్ట్ర అధ్యక్షులు అక్కల బాపు యాదవ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: