Thursday, 30 July 2026 12:39:12 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

కూచ్ రాజ్ పల్లికి మహర్దశ..

కూచ్ రాజ్ పల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు

Date : 12 January 2026 01:41 PM Views : 341

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పురపాలక సంఘం పరిధిలోని కూచ్ రాజ్ పల్లికి మహర్దశ పట్టనుంది. కూచ్ రాజ్ పల్లి ప్రభుత్వ పాఠశాల వద్ద రూ. 4.5 కోట్లతో నిర్మించబోతున్న ఆర్ అండ్ బి అతిథి గృహం, రూ. 60 లక్షలతో నిర్మించనున్న మున్నూరు కాపు సంఘం కమ్యూనిటీ హాల్, రూ.10 లక్షలతో నిర్మించనున్న కూచిరాజుపల్లి బస్టాండ్, రూ. 30 లక్షలతో నిర్మించనున్న ఈద్గా నిర్మాణానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణాలతో కూచ్ రాజ్ పల్లి పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మున్నూరు కాపు సంఘం కమ్యూనిటీ హాల్ శంకు స్థాపన చేయడంతో నియోజకవర్గంలోని మున్నూరు కాపు సోదరులు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. వేరు వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో జిల్లా పరిపాలనాధికారి కోయ శ్రీహర్ష, ఏఎంసీ చైర్మన్ కొడుదుల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, సింగిల్ విండో మాజీ ఛైర్మన్ కొత్త శ్రీనివాస్, ఏఎంసి మాజీ చైర్మన్ ఆకుల కిరణ్, నాయకులు గంగదరి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :