Thursday, 30 July 2026 07:24:59 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

కేంద్ర ప్రభుత్వం రైతుల పంటలు కొనుగోలు కోసం తెచ్చిన నిబంధనలు సడలింపును ఇవ్వాలి...! లేదంటే పంజాబ్, హర్యాన తరహా రైతు ఉద్యమాలు తప్పవు...

భూపెళ్లి శ్రీధర్

Date : 20 November 2025 08:21 PM Views : 273

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కేంద్ర ప్రభుత్వం రైతుల పంట కొనుగోలు కోసం తెచ్చిన నిబంధనలో సడలింపు ఇవ్వాలని లేనిపక్షంలో హర్యానా పంజాబ్ తరహా ఉద్యమాలు తప్పవని ఆదిలాబాద్ కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూపాల శ్రీధర్ హెచ్చరించారు. గురువారం గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ కమిటీ నూతన కార్యాలయం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఎదురుకుంటున్న ఆ సమస్యలపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లా రైతులకు అకాల వర్షం వల్ల తీవ్రమైన పంట నష్టం జరిగితే మరోవైపు పంటల కొనుగోలు కోసం కేంద్రం ప్రభుత్వ ఆధీనంలో పని చేస్తున్నటువంటి సిసిఐ, ఎఫ్సిఐ లాంటి సంస్థలు, రైతుల పంటలను అమ్మకాలు చేయాలంటే ఈ-కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేయాలని నిబంధన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి అనేకమైన సాంకేతిక సమస్యలతో వారు స్లాట్ బుకింగ్ చేసుకోలేక పోతున్నారన్నారు. ఇది ఒక అనాలోచితమైన నిర్ణయం అని ఇలాంటి నిర్ణయాల వల్ల జిల్లా రైతాంగం నడ్డి విరిచినట్టయిం దన్నారు. గతంలో పంటలు కొనుగోలు చేసేందుకు ఎటువంటి నిబంధనలు లేవనిఇవి పెద్ద, వ్యాపారులకు ఉండని నిబంధనలు అన్నం పెట్టే రైతులకు ఎందుకు అని సీసీఐ, ఎఫ్ సీఐ,లు ప్రశ్నించారు. ఈ-కాపాస్ స్లాట్ బుకింగ్ నిబంధనలు తొలగించి పంటలు కొనుగోలు చేయాలని లేదంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో తిరగకుండా అడుగడుగునా అడ్డుకుంటాం అని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా రైతు ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటి తరపున బీజేపీ ఎమ్మెల్యేలను జిల్లా కాంగ్రెస్ కమిటి వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి.శ్రీధర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్యాల. కరుణాకర్, మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిపవర్ రాజు, మండల కాంగ్రెస్ కమిటీ కోశాధికారి గేడంరామారావ్ పటేల్, ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు దుబ్బాక నరేష్, మండల కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి *కాక్డే.రాజు *కాత్లే, పరుశురాం రమేష్, సాహెబ్ రావ్ కామ్డే కినక శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :