ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సత్నాల మండలంలోని జామిని గ్రామంలో డి ప్రహాలద్ రైతు పంట సేన్ లో గంగా కావేరి సీడ్స్ వారి జీకె సూపర్ బోల్ ఫ్లస్ పై శుక్రవారం క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 397 మంది రైతులు హాజరయ్యారు. అనంతరం కంపెనీ జోనల్ మేనేజర్ అనిల్ కుమార్ రైతులతో మాట్లాడుతూగంగా కావేరి సీడ్స్ వారి సూపర్ బోల్ ఫ్లస్ విత్తనం చెట్టు ఏపుగా పెరిగిన పక్కన కోమ్మలు కల్గిగి వుండి పెద్ద,పెద్ద కాయలతో అధిక సంఖ్యలో కాపు వచ్చిందన్నారు. ఒక కాయలో ఐదు పచ్చలతో వుండి 8 నుండి 9 గింజలు కల్గి వుండటం వల్ల అధిక బరువు రావటం జరిగిందని తెలిపారు.ఈ రకం రైతుల పత్తి తియడం సులువుగా ఉంటుందన్నారు. రైతులు మాట్లాడుతూగత మూడు సంవత్సరాలుగా గంగా కావేరి సీడ్స్ వెయటం జరుగుతుందని రైతులు తెలిపారు. ఈ సంవత్సరం 45 ఎకరాలలో 105 ప్యాకెట్లు జీ కే సూపర్ బోల్ ఫ్లస్ అనే విత్తనం పెట్టామన్నారు. గత సంవత్సరం నుండి నాకు మంచి దిగుబడి వచ్చిందని అందుకే ఈ రకం సీడ్ పెట్టానని ఎలాంటి వాతావరణ నైనా తట్టు కోనె శక్తి కల్గి వుండి మంచి దిగుబడి వస్తుందన్నారు .ఈ కార్యక్రమం ఎ ఎస్ ఎమ్ గాలి రవింధర్, సెల్స్ ఎగ్విటివ్ ఎమ్ స్వామి, ఎస్ వేణుగోపాల్, ఎమ్ డి ఓ స్రావన్, సురేష్, విజయ్, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
Admin
E Nivas News