ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పట్టణంలోని వాగుగడ్డ శ్రీ హనుమాన్ దేవాలయములో మహా మాసం పురస్కరించుకొని దేవాలయము, వీధి కుటుంబ సభ్యుల సహకారంతో విశ్వ హిందూపరిషత్ ఆధ్వర్యంలో నేల రోజుల భజన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మంథనిలోనీ 17 భజన మండలి పాలిల తో జనవరి 19న ప్రారంభమై రోజు సాయంత్రం 7.30 గంటల నుండి 9 గంటల వరకు ఒక భజన మండలి పాలితో భజన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నేడు చక్రి భజనతో ముగింపు కార్యక్రమంలో దేవాలయ సభ్యుల సహకారంతో సుమారు 1500 మందికి అన్న ప్రసాదం వితరణ కార్యక్రమం చేయడం జరిగింది. హిందూ సమ్మేళనం కార్యక్రమానికి సహకరించిన మంత్రపురి హిందూ బంధువులందరికి విశ్వ హిందూపరిషత్ మంథని ప్రకండ తరుపున ధన్యవాదాలు తెలుపారు.
ఈ కార్యక్రమం లో విశ్వ హిందూపరిషత్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గుప్తా, మంథని ప్రకండ బాధ్యులు రావుల సతీష్, ఉపాధ్యక్షులు బోట్ల ఆంజనేయులు, గర్రెపల్లి వెంకటేశ్వర్లు కెక్కెర్ల అనిల్, సురేందర్, సుదర్శన్, కనుకుంట్ల స్వామి, ప్రచారప్రముక తూర్పటి రాము, మహిళా శక్తి ప్రముఖ రావికంటి రేణుక సత్సంగ ప్రముక మెడగొని రాజమౌళి గౌడ్, సహాయ కార్యదర్శి గుండా శ్రీనివాస్, కొమురవెల్లి హరీశ్ గుప్తా, బొడ్డు వెంకటేష్, గొబ్బూరి రాములు, కజ్జం శ్యామ్, బొడ్డు సతీష్, బండారి ప్రసాద్, శ్రీనివాస్ రాజు, వడ్ల కొండ శ్రావణ్, సిల్వేరి రవీందర్, సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం విజయవంతం చేసిన విశ్వ హిందూపరిషత్ మంథని టీమ్ ను శ్రీ హనుమాన్ దేవాలయము కమిటీ సభ్యులు అభినందించారు.
Admin
E Nivas News