Saturday, 13 June 2026 02:26:35 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

విశ్వ హిందూపరిషత్ మంథని ఆధ్వర్యం లో నేల రోజుల భజన కార్యక్రమం..! అన్నప్రసాద వితరణ ...

Date : 17 February 2026 06:57 PM Views : 291

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పట్టణంలోని వాగుగడ్డ శ్రీ హనుమాన్ దేవాలయములో మహా మాసం పురస్కరించుకొని దేవాలయము, వీధి కుటుంబ సభ్యుల సహకారంతో విశ్వ హిందూపరిషత్ ఆధ్వర్యంలో నేల రోజుల భజన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మంథనిలోనీ 17 భజన మండలి పాలిల తో జనవరి 19న ప్రారంభమై రోజు సాయంత్రం 7.30 గంటల నుండి 9 గంటల వరకు ఒక భజన మండలి పాలితో భజన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నేడు చక్రి భజనతో ముగింపు కార్యక్రమంలో దేవాలయ సభ్యుల సహకారంతో సుమారు 1500 మందికి అన్న ప్రసాదం వితరణ కార్యక్రమం చేయడం జరిగింది. హిందూ సమ్మేళనం కార్యక్రమానికి సహకరించిన మంత్రపురి హిందూ బంధువులందరికి విశ్వ హిందూపరిషత్ మంథని ప్రకండ తరుపున ధన్యవాదాలు తెలుపారు.

ఈ కార్యక్రమం లో విశ్వ హిందూపరిషత్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గుప్తా, మంథని ప్రకండ బాధ్యులు రావుల సతీష్, ఉపాధ్యక్షులు బోట్ల ఆంజనేయులు, గర్రెపల్లి వెంకటేశ్వర్లు కెక్కెర్ల అనిల్, సురేందర్, సుదర్శన్, కనుకుంట్ల స్వామి, ప్రచారప్రముక తూర్పటి రాము, మహిళా శక్తి ప్రముఖ రావికంటి రేణుక సత్సంగ ప్రముక మెడగొని రాజమౌళి గౌడ్, సహాయ కార్యదర్శి గుండా శ్రీనివాస్, కొమురవెల్లి హరీశ్ గుప్తా, బొడ్డు వెంకటేష్, గొబ్బూరి రాములు, కజ్జం శ్యామ్, బొడ్డు సతీష్, బండారి ప్రసాద్, శ్రీనివాస్ రాజు, వడ్ల కొండ శ్రావణ్, సిల్వేరి రవీందర్, సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం విజయవంతం చేసిన విశ్వ హిందూపరిషత్ మంథని టీమ్ ను శ్రీ హనుమాన్ దేవాలయము కమిటీ సభ్యులు అభినందించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :