Thursday, 30 July 2026 01:20:22 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

తెలంగాణలో మళ్ళీ ఎగిరేది గులాబీ జెండానే...! కార్యకర్తలను కడుపులోపెట్టి చూసుకుంటాం...

కండువాలు కప్పి ఆహ్వానించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

Date : 17 July 2026 08:18 AM Views : 53

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాబోయే ఎన్నికల్లో మళ్లీ ఎగిరేది బి ఆర్ ఎస్ జెండా నే అని ప్రభుత్వం వచ్చాక కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకుంటామని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాబజార్ హత్నూర్ మండలంలోని భూతాయి గ్రామానికి చెందిన మాజీ సర్పంచుల సంగం అధ్యక్షులు ఫడ్ జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో కేంద్రే బాలాజీ ఈరోజు బిజెపి పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం మండలంలోని బలాన్ పూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులుతులసిరాం ఆధ్వర్యంలో వార్డు మెంబర్లు మరియు పలువురుస్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చాక పార్టీ అభివృద్ధికి పని చేసిన ఒక్కరిని ఆదుకోవడం జరుగుతుందన్నారు . నాయకులకు కార్యకర్తలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కేవలం కేసీఆర్ ప్రభుత్వానికి చెల్లుతుంది అన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామని అందుకే మళ్ళీ ప్రజలంతా కేసీఆర్ వైపు ముగ్గు చూపడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతీ పల్లెల్లో కేసీఆర్ రావాలని కోరుతున్నారని అన్నారు.కార్యక్రమంలోపలువురునాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :