ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని డివిజన్ జీనేక్స్ సీడ్స్ డిస్ట్రిబ్యూటర్ అన్నదాత ఫర్టిలైజర్ అండ్ సీడ్స్ ఆధ్వర్యంలో సంస్థ ప్రతినిధులు మంథని నియోజకవర్గంలోని తాడిచెర్ల గ్రామంలో క్షేత్ర ప్రదర్శన (ఫీల్డ్ విజిట్) కార్యక్రమం నిర్వహించరు. ఈ సందర్భంగా రైతు రాగం రమేష్ పొలంలో జీనేక్స్ సీడ్స్ అయన్-2025 వడ్ల రకం పంటను పరిశీలించి పంట ఎదుగుదలను సమీక్షించారు. మంథని అన్నదాతలో జీనేక్స్ అయన్-2025 విత్తనాలు తీసుకున్నాను. నా పొలంలో ఎలాంటి తెగుళ్లు, రోగాలు కనిపించలేదు. మోగి పురుగులు కూడా రాలేదు. ప్రస్తుత పంట ఎకరాకు సుమారు 35 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని, రాబోయే పంట సీజన్లో జీనేక్స్ సీడ్స్ రాజా వేరైటీ విత్తనాలను వాడతానని ఆయన చెప్పారు.
Admin
E Nivas News