Sunday, 13 September 2026 01:37:23 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

ఉద్యోగ నోటిఫికేషన్లో వర్గీకరణ అమలు చేయాలి..!రాజ్యాంగ రక్షణ కోసం ఐక్యత అవసరం..

లింగంపల్లి శ్రీనివాస్ మాదిగ

Date : 31 August 2026 10:00 PM Views : 80

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మాదిగ హక్కుల సాధనకై ఎంఆర్పీఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని, ప్రభుత్వం వెలువరించే అన్నీ ఉద్యోగ నోటిఫికేషన్లలో వర్గీకరణ అమలు చేయాలనీ, రాజ్యాంగం, హక్కుల రక్షణకై అందరం ఐక్యత కావాలని ఎంఆర్పీఎస్ జిల్లా ఇంచార్జీ లింగంపల్లి శ్రీనివాస్ కోరారు. సోమవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని కమ్యూనిటీ భవనంలో ఎంఆర్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూఈ నెల 9న వరంగల్ లో జరిగే ఎంఆర్పీఎస్ సభను జయప్రదం చేయాలనీ ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ దళితులకు సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చిప్పకుర్తి మల్లేష్, సర్పంచ్లు లింగంపల్లి వెంకటేష్, ములకల్ల రాందాస్, కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ, సృజన్, సీనియర్ నాయకులు శెనిగరం లింగన్న, చాతరాజు రాజన్న, అడ్లూరి దేవేందర్, తోటపల్లి మహేందర్, లింగంపల్లి సుధాకర్, ఎల్లయ్య, నిఖిల్, కల్లపల్లి వెంకటేష్, దర్శనాల రవితేజ, ఆరెల్లి ప్రవీణ్, నవీన్, కలమడుగు శ్రీకాంత్, మంద శంకర్, అడ్లూరి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :