Tuesday, 15 September 2026 10:38:09 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ఇప్పటి వరకు ఒక లెక్క .. ఇప్పటినుండి ఒక లెక్క ..

Date : 23 February 2026 05:15 PM Views : 550

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మరిపెడ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి చెందడం కాస్తంత బాధ కలిగించినా..గాని .రాజకీయాల్లో .గెలుపోటములు సహజమని ఓటమికి తలవంచేది లేదు. రాబోయే రోజుల్లో ప్రజా మద్దతు కోరుతూ మేమంతా అధికార పార్టీ ప్రతినిధులుగా ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ సహకారంతో వార్డుల్లో ఉన్న ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తామని వారికి అందుబాటులో ఉండి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ నాయకునికి గతంలో ఇచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ వచ్చే విధంగా ప్రజా హృదయాలను గెలుచుకోవడానికి ఈ నాలుగు వార్డుల నాయకులం కలిసికట్టుగా పని చేస్తామని తెలిపారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నేడు దేశానికి ఆదర్శంగా నిలిచాయని పథకాలతో అమలు పారదర్శకంగా జరిగేలా మా వంతు సహాయం ఉంటుంది అన్నారు, *ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు* 10, 11 వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు మేమే చేయిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కొబ్బరికాయలు కొట్టి ప్రజలను తప్పుదోవ పట్టించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఇప్పటివరకు మొదటి కౌన్సిల్ సమావేశం జరగకుండానే. సదరు వార్డు కౌన్సిలర్లు ఏ విధంగా ఆ పనులను తీసుకువచ్చారో అందుకు ఏ విధమైన కృషి చేశారో ప్రజలకు జవాబు చెప్పవలసిన అవసరం ఉందని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ అజీజ్ పాషా, కుడితి నరసింహారెడ్డి.ఎండి అప్సర్. బానోత్ బాల్యా నాయక్. చిన్నా నాయక్.షేక్ అఫ్జల్, దేవరశెట్టి లక్ష్మీనారాయణ, భాషిపంగు రామస్వామి, బాషిపంగు రవికాంత్, సైదులు, ఉపేందర్ ,లెజెండ్ పరశురాములు, ఆటో రాములు, చేన్నబోయిన సాయి, వెంకన్న, చంద్రయ్య.మహేందర్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: