Thursday, 30 July 2026 01:19:19 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ఇప్పటి వరకు ఒక లెక్క .. ఇప్పటినుండి ఒక లెక్క ..

Date : 23 February 2026 05:15 PM Views : 526

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మరిపెడ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి చెందడం కాస్తంత బాధ కలిగించినా..గాని .రాజకీయాల్లో .గెలుపోటములు సహజమని ఓటమికి తలవంచేది లేదు. రాబోయే రోజుల్లో ప్రజా మద్దతు కోరుతూ మేమంతా అధికార పార్టీ ప్రతినిధులుగా ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ సహకారంతో వార్డుల్లో ఉన్న ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తామని వారికి అందుబాటులో ఉండి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ నాయకునికి గతంలో ఇచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ వచ్చే విధంగా ప్రజా హృదయాలను గెలుచుకోవడానికి ఈ నాలుగు వార్డుల నాయకులం కలిసికట్టుగా పని చేస్తామని తెలిపారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నేడు దేశానికి ఆదర్శంగా నిలిచాయని పథకాలతో అమలు పారదర్శకంగా జరిగేలా మా వంతు సహాయం ఉంటుంది అన్నారు, *ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు* 10, 11 వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు మేమే చేయిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కొబ్బరికాయలు కొట్టి ప్రజలను తప్పుదోవ పట్టించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఇప్పటివరకు మొదటి కౌన్సిల్ సమావేశం జరగకుండానే. సదరు వార్డు కౌన్సిలర్లు ఏ విధంగా ఆ పనులను తీసుకువచ్చారో అందుకు ఏ విధమైన కృషి చేశారో ప్రజలకు జవాబు చెప్పవలసిన అవసరం ఉందని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ అజీజ్ పాషా, కుడితి నరసింహారెడ్డి.ఎండి అప్సర్. బానోత్ బాల్యా నాయక్. చిన్నా నాయక్.షేక్ అఫ్జల్, దేవరశెట్టి లక్ష్మీనారాయణ, భాషిపంగు రామస్వామి, బాషిపంగు రవికాంత్, సైదులు, ఉపేందర్ ,లెజెండ్ పరశురాములు, ఆటో రాములు, చేన్నబోయిన సాయి, వెంకన్న, చంద్రయ్య.మహేందర్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :