Tuesday, 28 July 2026 07:02:21 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

ప్రభుత్వ డిగ్రీ కళాశాల లోఆకట్టుకున్న జిజ్ఞాస ప్రదర్శన...

Date : 07 April 2026 01:31 AM Views : 228

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా పరిశోధన ఆవిష్కరణ వారోత్సవాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్ సూచన ప్రకారం జిజ్ఞాస విభాగం ఆధ్వర్యంలో సోమవారం జిజ్ఞాస వస్తు ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కళాశాల నుండి గత అయిదు సంవత్సరాల్లో చేసిన జిజ్ఞాస పరిశోధనల ప్రాజెక్టులను వాటికి సంబంధించిన చిత్రాలనుప్రదర్శనకు ఉంచారు. ఈ కార్ ఆచార్య ప్రణాళిక ను కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ డా సంతోష్ కుమార్ రిబ్బన్ కట్ చేసిప్రారంభించారు. కళాశాల జిజ్ఞాస కోఆర్డినేటర్ డా తన్నీరు సురేష్ అధ్యర్యంలో ఎక్సిబిషన్ ఏర్పాటు చేయగా కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు ప్రదర్శనను సందర్శించారు. కళాశాలలోజరుగుతున్న జిజ్ఞాస కృషి పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భoగా ఇంచార్జ్ ప్రిన్సిపాల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. సంతోష్ కుమార్ మాట్లాడుతూ కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టును 2014 సంవత్సరంలో ప్రారంభించి నట్లు దీని ద్వారా విద్యార్థుల్లో పరిశోధన పైన ఆసక్తిని పెంపొందిoచడo ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి ప్రతి సంవత్సరం జిజ్ఞాస ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపిక అవుతున్నాయి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యక్రమ సమన్వయకర్త డా. తన్నీరు సురేష్ కళాశాల అధ్యాపకులు శంకరయ్య, ప్రేమలత, నాగేశ్వర్, కవిత, సంధ్యారాణి, స్వప్న, రాజ్ కుమార్, మల్లయ్య,నివేదిత, స్వామి, సతీష్, సత్యనారాయణ, మహేష్ కుమార్ లు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :