Saturday, 12 September 2026 11:33:34 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

ప్రభుత్వ డిగ్రీ కళాశాల లోఆకట్టుకున్న జిజ్ఞాస ప్రదర్శన...

Date : 07 April 2026 01:31 AM Views : 262

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా పరిశోధన ఆవిష్కరణ వారోత్సవాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్ సూచన ప్రకారం జిజ్ఞాస విభాగం ఆధ్వర్యంలో సోమవారం జిజ్ఞాస వస్తు ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కళాశాల నుండి గత అయిదు సంవత్సరాల్లో చేసిన జిజ్ఞాస పరిశోధనల ప్రాజెక్టులను వాటికి సంబంధించిన చిత్రాలనుప్రదర్శనకు ఉంచారు. ఈ కార్ ఆచార్య ప్రణాళిక ను కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ డా సంతోష్ కుమార్ రిబ్బన్ కట్ చేసిప్రారంభించారు. కళాశాల జిజ్ఞాస కోఆర్డినేటర్ డా తన్నీరు సురేష్ అధ్యర్యంలో ఎక్సిబిషన్ ఏర్పాటు చేయగా కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు ప్రదర్శనను సందర్శించారు. కళాశాలలోజరుగుతున్న జిజ్ఞాస కృషి పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భoగా ఇంచార్జ్ ప్రిన్సిపాల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. సంతోష్ కుమార్ మాట్లాడుతూ కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టును 2014 సంవత్సరంలో ప్రారంభించి నట్లు దీని ద్వారా విద్యార్థుల్లో పరిశోధన పైన ఆసక్తిని పెంపొందిoచడo ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి ప్రతి సంవత్సరం జిజ్ఞాస ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపిక అవుతున్నాయి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యక్రమ సమన్వయకర్త డా. తన్నీరు సురేష్ కళాశాల అధ్యాపకులు శంకరయ్య, ప్రేమలత, నాగేశ్వర్, కవిత, సంధ్యారాణి, స్వప్న, రాజ్ కుమార్, మల్లయ్య,నివేదిత, స్వామి, సతీష్, సత్యనారాయణ, మహేష్ కుమార్ లు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: