Thursday, 30 July 2026 12:35:45 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ...

Date : 11 November 2025 06:43 PM Views : 225

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆర్టిఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ లబ్ధిదారులకు బుధవారం అందజేశారు. రైతు వేదికలో ఘనంగా జరిగిన కార్యక్రమంలో మండల మరియు మున్సిపాలిటీ పరిధిలోని కల్యాణలక్ష్మి పథకానికి చెందిన 427 మంది లబ్దిదారులకు 4 కోట్లు 27 లక్షలు 99 వేల 590 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం అని తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం సుఖశాంతులతో జీవించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, కల్యాణలక్ష్మి పథకం అప్రతిహతంగా కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెర్వో దిలీప్ కుమార్ మార్కెట్ కమిటీ చేర్మెన్ ప్రేమ్ చెంద్, వైస్ చేర్మెన్ ఎండి ఆరిఫ్, మండల అధ్యక్షులు పింగళి రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమేల రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రవి, కంది మోహన్, వెంకటస్వామి గౌడ్ ఉత్తూరి రవీందేర్, అమీర్, బుద్దెదేవా,రాజమౌళి ప్రజా ప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు, మహిళా సంఘ నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :