Thursday, 15 January 2026 05:41:51 PM
# చిదినేపల్లి పంచాయతీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డి # రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా భోగి వేడుకలు.. # ప్రభుత్వ నర్సింగ్ హాస్టల్‌లో ఫోన్లు లాక్కొని విద్యార్థినుల నిర్బంధం # శ్రీ గోదా దేవి రంగనాథ కళ్యాణం మహోత్సవంలో పాల్గొన్న కోనేరు కోనప్ప.. # రాజురా లో ఘనంగా ముగ్గుల పోటీలు.. # ముగ్గులు భారతీయ మహిళల సృజనాత్మకతకు నిలువెత్తు నిదర్శనం... # విద్యార్థిని మృతదేహానికి నివాళులు అర్పించిన పట్లోల చంద్రశేఖర్ రెడ్డి # భూ భారతి చలాన్ల స్కామ్‌లో అధికారుల పాత్ర పై దర్యాప్తు ముమ్మరం... # రోడ్డు భద్రత, నేరాల నియంత్రణపై అవగాహన కల్పించిన ఆత్మకూరు డిఎస్పి- ఆర్.రామాంజి నాయక్ # అయ్యప్ప వాడలో భోగి మంటలు కార్యక్రమం # సంక్రాంతి ముత్యాల ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన టిడిపి యువ నాయకుడు పి.హుసేన్ భాష # రక్తదానంపై అపోహలు వద్దు- రక్త దానం చేసిన లింగాల గ్రామ యూత్ ను అభినందించిన ఎస్ఐ- పి.తిరుపాలు # శ్రీపాద కాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహించిన మూల సరోజన పురుషోత్తం రెడ్డి # మోహన్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బీరెల్లి రజిని కుమార్ # సరస్వతి అంత్య పుష్కరా లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి # మన భారత దేశ ప్రజలందరికీ పేరుపేరునా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు # కించపరిచే ఆరోపణలపై సిట్ ఏర్పాటు.. # పండగలు సంతోషంగా జరుపుకోవాలని మా లక్ష్యం # రోడ్డు భద్రత కేవలం పోలీస్ బాధ్యత మాత్రమే కాదు… ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత... # ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను త్వరితగతిన నిర్మించాలి...

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గులు పోటీలు..

అంగడి లో స్థల పరిశీలన చేసిన జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు ..

Date : 13 January 2026 09:49 PM Views : 74

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ : బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఉప్పల నాగేశ్వర రావు ఆధ్వర్యంలో మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని సంత (అంగడి) అవరణలో ఏర్పాటు చేయనున్న ముగ్గుల పోటీలను జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి స్థల పరిశీలన చేశారు.14 న (నేడు) కూరగాయల మార్కెట్ (సంత)లో ఉదయం 9 గంటల నుండి ముగ్గుల పోటీల నిర్వహిస్తామన్నారు. ఆడపడుచులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రోత్సాహక బహుమతులు అందుకోవాలని నవీన్ రావు కోరారు. ఈ పోటీలో ప్రతిభ కనబరిచిన మహిళలకు డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ చేతులమీదుగా మొదటి బహుమతి 5,116/-,రెండవ బహుమతి 3,116/-, మూడవ బహుమతి 2,116/- అలాగే పోటీలో పాల్గొన్న ప్రతీ మహిళలకు కన్సలేషన్ బహుమతులు ఇవ్వడం జరగునుందని తెలిపారు. ఆయన వెంట మాజీ ఓడీసీ ఎమ్మెస్ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి, పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు దిగజర్ల శ్రీనివాస్, పానుగొతు వెంకన్న, మాచర్ల భద్రయ్య, పరశురాములు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు,

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :