Monday, 14 September 2026 07:59:39 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత...

Date : 23 January 2026 07:06 PM Views : 216

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ఆదర్శ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బోటనీ విభాగం ఆద్వర్యంలో శుక్రవారంపర్యావరణ పరిరక్షణలో, జీవవైవిధ్య పరిరక్షణలో భాగంగా మాతృ వృక్షస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలోనిరావిచెట్టును మాతృవృక్షంగా గుర్తించారు. దాని సాక్ష్యంగా ప్రకృతిని కాపాడాలని జీవ వైవిధ్యాన్ని రక్షించాలని ప్రిన్సిపాల్ , బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులూ కలసి పర్యావరణాన్ని రక్షించాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్ మాట్లాడుతూ చెట్లను ఆరాధించడం, సంరక్షించడం మన సంప్రదాయమని విద్యార్థులూ ప్రతి ఒకరు కళాశాలలో పరిశుభ్రత పర్యావరణం పచ్చదనం పట్ల బాధ్యత వహించాలనిపేర్కోన్నారుస్వచ్ఛమైన ఆరోగ్యమైన వాతావరణం మనం అనుభవించాలి అదేవిధంగా రాబోయే తరాలకు అందించాలని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, శంకరయ్య,సంధ్యారాణి, శ్రీనివాస్,స్వప్న, కవిత, రాజేశం, బోధనేతర సిబ్బంది శ్రీనివాస్, నిషాంత్, శంకర్, సునీతా లతా పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :