Sunday, 13 September 2026 01:00:41 AM
# దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్

నకిలీ గోల్డ్ బి స్కెట్లు ఇచ్చి.. కిలో అసలుతో బంగారు నగలు తో పరారీ...

Date : 28 February 2026 10:21 PM Views : 279

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : హైదరాబాదులో కామర్స్ లెక్చరర్ శ్రీనాథ్ ఘరానా మోసం బట్టబయలైంది. వివరాల్లోకి వెళితే గతంలో సీఏలను బురిడీ కొట్టించి రూ.3.48 కోట్ల దోపిడీ చేశాడు.ఏపీలో ప్రముఖ వ్యక్తికి పీఏన నీఅంటూ ఇన్స్టాలో పరిచయం చేసుకొని నగల వ్యాపారికి నకిలీ బంగారు బిస్కెట్లు అంటగట్టి ఏకంగా కిలో అసలు బంగారు ఆభరణాలతో ఉడాయించాడో ప్రబుద్ధుడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైటెక్ సిటీమై హోంభుజాలో నివ సించే పాలకుర్తి లక్ష్మీకావ్య బంజారాహిల్స్ రోడ్డు నంబరు 2లో ఓ జువెలరీస్ దుకాణం నిర్వహి స్తోంది. కొద్దికాలం క్రితం ఇన్స్టా ద్వారా కాచి గూడకు చెందిన శ్రీనాథ్ అలియాస్ అంకిత్ ఆమెకు పరిచయం అయ్యాడు. తాను పింకిరెడ్డి పీఏ అని నమ్మించాడు. తన యజమాని వద్ద బంగారు బిస్కెట్లు చాలా ఉన్నాయని, వాటిని తీసుకొని అందుకు సమానమైన బంగారు ఆభరణాలు ఇవ్వాలని కోరాడు. మొదట లక్ష్మీకావ్య అతని మాటలను పట్టించుకోలేదు. కానీ అతను పదే పదే మెసేజ్ లు పెట్టడంతో ఒప్పుకొన్నది. ఈ నెల 16న ఆమె 160గ్రాముల బంగారు అభరణాలు పంపించగామరుసటి రోజు శ్రీనాథ్ అందుకు సమా నమైన బంగారు బిస్కెట్లను అందజేశాడు. ఇది లాభదాయకంగా ఉండటంతో ఆమె ఈనెల 19న, మరో 350 గ్రాముల ఆభరణాలను అందజేయగాశ్రీనాథ్ తన తండ్రి పురుషోత్తం ద్వారా బంగారు బిస్కెట్లను ఆమెకు అందజేశాడు. నమ్మకం కుదిరాక ఈ నెల 25న కిలో విలువ చేసే బంగారు ఆభరణాలు ఆమె నుంచి తీసుకున్న తాను పనిమీద బయటకు వెళ్తున్నానని, తన వద్ద పని చేసే కృష్ణ ద్వారా మిగిలిన బంగారు బిస్కెట్లను పంపు తున్నానని నమ్మించడుఉ. అతను చెప్పినట్టుగానే బంజారాహిల్స్ పార్క్ హయత్ హోటల్లో లక్ష్మీకావ్యను కలిసిన కృష్ణ బంగారు బిస్కెట్లు ఇచ్చాడు. వాటిని సరి చూసుకోగా 1.80కిలోల బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించింది. బిస్కెట్లు ఎక్కువగా ఉండటంతో అనుమానించిన ఆమె వాటిని పరిక్షించగా అవి నకిలీవని తేలింది. శ్రీనా థకు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని వచ్చింది. *కృష్ణనురవీంద్రభారతి వెబ్సైట్ ప్రారంభం* ప్రశ్నించగా తనను నాలుగు రోజుల కోసం పనిలో పెట్టుకున్నాడని, సోమాజిగూడలో పార్క్ హోటల్లో వసతి కల్పించాడని చెప్పాడు. దీంతో శ్రీనాథ్ మోసాన్ని గ్రహించిన బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు శ్రీనాథ్రాఠీ, పురుషోత్తం, కృష్ణపై కేసు నమోదు చేశారు. కృష్ణను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. శ్రీనాథ్ గురించి పోలీసులు వాకబు చేయగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీనాథ్ ఐదేళ్ల క్రితం కామర్స్ లెక్చరర్ గా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. అతను చెప్పే క్లాసులకు పలువురు చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా ఆకర్షితులయ్యారు. వ్యాపా రాల్లో పెట్టుబడి పేరిట పలువురు చార్టర్డ్ అకౌంటెంట్ల నుంచి రూ.2.48 కోట్లు వసూలు చేసి ఉఢాయించాడు. దాంతో అతడిపై హైదరాబాద్ సీసీఎస్లో కేసు నమో దైంది. రూ. 10 కోట్లు రుణం ఇప్పిస్తానని ఓ వ్యక్తి వద్ద రూ.కోటి తీసుకొని మోసం చేశాడు. ఈ వ్యవహారంలో కూడా సీసీఎస్ లో కేసు నమోదు చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: