Saturday, 13 June 2026 02:25:10 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

రాష్ట్రస్థాయి అథ్లెటిక్ క్రీడా పోటీలో క్రీడాకారులు మెడ ల్స్ సాధించడం పట్ల హర్ష వ్యక్తం చేసిన పంత కాని సమ్మయ్య

Date : 23 February 2026 12:55 AM Views : 120

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జిల్లా క్రీడాకారులు మెడల్స్ సా ధించడం పట్ల జిల్లా అసో సియేషన్ అధ్యక్షులు పంత కాని సమ్మయ్య కార్యదర్శి పూతల సమయ్యలు హర్షం వ్యక్తంచేశారు.హనుమకొండ జవహర్ స్టేడియంలో జరు గుతున్న రాష్ట్రస్థాయి సీఎం కప్ అథ్లెటిక్ పోటీలలో అండర్16 షార్ట్ పూట్ గోల్డ్ మెడల్స్ సాధించిన సమ న్విత,అండర్18.లాంగ్ జం ప్ సిల్వర్ మెడలిస్ట్ అన్విత లతో పాటు పలు విభాగాల్లో మెడల్స్ సాధించిన క్రీడా కాలకు ఆదివారం మెమొం టోలు,సర్టిఫికెట్ ప్రధానం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఐటీ మంత్రి శ్రీధర్ బాబులు క్రీడల అభి వృద్ధికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ,గ్రామీణ మారు మూల క్రీడాకారుల దాగి ఉ న్న ప్రతిభ వెలికి తీయడాని కి కృషి చేస్తున్నారని అన్నా రు.రాష్ట్ర అథ్లెటిక అసోసి యేషన్ సెక్రటరీ సారంగపా ణి రాష్ట్ర నలుమూలల నుం చి తరలివచ్చిన1600.మం ది అథ్లెట్లు క్రీడాకారు లకు పలు ఈవెంట్లో పోటీలను నిర్వహించి విజేతలను అభినందించారు.జయ శంకర్ జిల్లాలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్ క్రీడా పోటీలు నిర్వ హణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు స్టేట్ సెక్రటరీ సారంగపాణి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సె క్రెటరీ వెంకటే శ్వర్ రెడ్డి,డి. వైస్.ఓ.అశోక్.క్రీడా అబి మానులు నవీన్ రావు,రా మ్నారాయణ,మధుకర్.లక్ష్మణ్ తదితరులు విజే తలైన క్రీడాకారులను అభినందిం చారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :