Thursday, 30 July 2026 01:36:02 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణం

స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేసిన ఆలయ నిర్వహకులు, డాక్టర్ నంద గోపాల్ బాబు దంపతులు

Date : 27 March 2026 07:43 PM Views : 363

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలం లోని చిదినేపల్లి. (బొ ప్పారం) గ్రామంలో పూర్వం 1975. సంవత్సరం లోచరిత్ర కలిగిన టువంటి.ఆలయం వూర కమల మనోహర్ రావు. సావిత్రి దేవి. ప్రతిష్టించగా.అది శిధిలావస్థలో చేరుకోగా ఆ ఆలయం పునర్ ప్రారంభం చేసిన ఈ దంపతుల ఇద్దరు కుమారులు ఎన్.ఆర్.ఐ. వూర నంద కిషోర్ బాబు. సృజన్ రావు. డాక్టర్ వూర నందకిషోర్ బాబు. జయ చై తన్య. ఆలయ పునర్ ప్రారం భంచేసి గత ఐదు సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం మహోత్సవం ముత్యాల తలం బ్రాలు స్వామి అమ్మవార్లకు తలంబ్రాలు చల్లి మంగళ నీ రాజనాలు సమర్పించారు.ఆ లయ పూజారి సము ద్రాల రా మాచార్యులు.వివిధ రకాల అ భిషే కాలు పూజలు స్వామి వా రికి ధూప దీప నైవేద్యం సమర్పి స్తున్నారు.ఆలయ వ్యవస్థాపకు లు ఈసందర్భంగా మాట్లాడు తూ డాక్టర్.ఊర నంద గోపాల్ బాబు.అన్నారు.ఈప్రాంతంలో అనే క మంది ఆరోగ్యపరంగా ఈ ప్రాంత వాసులకు నేనున్నా నని భరోసా కల్పించారు. అదేవిధంగా మా అన్న నంద కిషోర్ బాబు. దంపతులు నిరుద్యోగులకు. ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మేము జన్మించిన గడ్డపైన మీ అందరికీ సేవలు చేయ డానికి మేమున్నామని కల్యాణ మహో త్సవ వేడుకల్లోఆయన మాట్లా డారు.మాకు గతం నుండి కుల మత బేధాలు లేవని. మనమంద రం ఒకటే కులముగా భావించి పనిచేస్తున్నామని అన్నారు.మ న ఉమ్మడి గ్రామపం చాయతీ తో పాటు వివిధ మండలాల నుంచి వచ్చిన భక్త మహాశయులకు.మ రియు లక్ష్మీదేవర. నిర్వాహకుల కు. భక్త భజన మండలి బృందం తో పాటు పలువురికి పేరు పేరు నా ఆ రామయ్య ఆశీస్సులు మీ పైన ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పం చ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి.ప్రతా పగిరి సర్పంచ్ వూర వెంకటే శ్వ రరావు. మాజీ ఎంపీటీసీ మహేష్ రవీందర్రావు. స్థానిక చిదినేపల్లి ఉప సర్పంచ్ కోర్రాళ్ళ రాజయ్య. తోపాటు భక్తులు అక్కపాక వెం కటేష్. చిన్న.తో పాటు కళ్యాణం కొరకు పని చేసిన అందరికీ పేరు పేరునా ప్రత్యేకంగా గోపాల్ బా బు. కృతజ్ఞతలు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :