Thursday, 30 July 2026 12:19:10 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

స్వతంత్ర పోరాటంలో ప్రజలందరినీ ఏకతాటి పైకి తెచ్చింది వందే మాతర గీతం

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి

Date : 21 November 2025 07:52 PM Views : 238

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : స్వతంత్ర పోరాటంలో ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చింది వందేమాతర గీతం అని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రవెల్లి రఘునాథ్ అన్నారు. వందే మాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా ఘనంగా వేడుకగా నిర్వహించాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో శుక్రవారం లక్షెట్టిపేట పట్టణం గాంధీ చౌక్ లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వివిధ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు మరియు ప్రజలతో కలిసి సామూహిక వందే మాతరం గీతాలాపన చేశారు. అనంతరం ఎర్రవెల్లి రఘునాథ్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ సమయంలో ప్రజలందరిని ఏకతాటిపై తీసుకువచ్చిన గీతం వందేమాతరం అన్నారు. బకీం చంద్ర చటర్జీ రచించిన వందేమాతర గేయం స్వాతంత్ర ఉద్యమ సమయంలో ప్రజలందరిలోనూ పోరాటస్ఫూర్తిని రగిలించిందన్నారు. స్వాతంత్ర ఉద్యమ సమయంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా తలుచుకుంటున్నామని వారి త్యాగాల వల్లే దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వీరమల్ల హరి గోపాల్ రావు, మండల అధ్యక్షులు హేమంత్ రెడ్డి, జిల్లా కోశాధికారి రమేష్ చంద్ జైన్, పట్టణ ప్రధాన కార్యదర్శి సామ వెంకటరమణ, మండల ప్రధాన కార్యదర్శి మంద రాజేందర్, సీనియర్ నాయకులు నరేష్ చంద్ జైన్ గుండ ప్రభాకర్ మాజీ జెడ్పిటిసి ముత్తె సత్తయ్య, రాజ గురువయ్య, కానుగంటి మల్లయ్య, పాంచాల రమేష్, రాజమౌళి భూత అధ్యక్షులు సీనియర్ నాయకులు వ్యాపారస్తులు, ప్రజలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: