Wednesday, 29 July 2026 09:19:33 PM
# వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం..

ఆనందోత్సాహాల మధ్య మకర సంక్రాంతి వేడుకలు..

కనువిందు చేస్తున్న రంగవల్లులు...

Date : 15 January 2026 09:13 PM Views : 233

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలుగుదనాన్ని నింపే మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొనితెలంగాణ వ్యాప్తంగా ఊరు, వాడ గురువారం మకర సంక్రాంతి వేడుకలను ప్రజలంతా ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని ఉదయాన్నే మహిళలు, యువతులు, పిల్లలంతా ఇండ్ల ముందు లోగిళ్ళను ఆకర్షణీయమైన రంగులతో పలు రకాల రంగవల్లులను వేయడంతో చాలా ఆకట్టుకున్నాయి. రంగవల్లుల మధ్యలో గొబ్బెమ్మలను కూడా పెట్టారు. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా వారికున్న స్థలంలోనే అత్యంత సుందరమైన ముగ్గులు వేశారు.

అలాగే యువకులు పెద్దలు పిల్లలంతా గాలిపటాలను ఎగరవేసి సంబరాలు జరుపుకున్నారు. డుడు బసవన్న గంగిరెద్దుల ఆటలతో వాడలన్నీ మార్బ్రోగాయి. అలాగే హరిదాసులు సైతం ఇంటింటా వచ్చి ప్రాచీన రీతిలో పాటలు పాడుతూ భిక్ష తీసుకున్నారు. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటిలో కుటుంబ సభ్యులంతా ఆనందంగా పలు రకాల పిండి వంటలు చేసుకొని గడిపారు. సంక్రదాన్ని సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలో ఉన్న ప్రజలంతా తమ ఊళ్ళకు వెళ్లడంతో పట్టణాల్లో జన సమూహం తక్కువగా కనిపించింది. మహిళలంతా తమ బంధువులు స్నేహితుల ఇళ్లకు వెళ్లి రకాల వాయినాలు ఇచ్చుకొని సంస్కృతిని ప్రతిబింబజేశారు. పలు పట్టణాల్లో క్రీడలను కూడా నిర్వహించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: