Tuesday, 28 July 2026 10:23:50 PM
# చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు..

ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

Date : 26 January 2026 11:15 PM Views : 210

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మువ్వన్నెల పథకాలు ఎగరవేసి జరుపుకున్నారు. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలతో పాటు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలో అలాగే పలు రాజకీయ పార్టీలు యువజన సంఘాల ఆధ్వర్యంలో మువ్వన్నెల పథకాలను ఎగరవేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయాలలో పరేడ్ గ్రౌండ్ నిర్వహించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ పెద్దలు తెచ్చిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరు బాధ్యత అని తెలిపారు. విద్యార్థి దశ నుండి అలవాట్లు చేసుకున్నట్లయితే భవిష్యత్తులో రాణిస్తారని అటువంటి వారికి నైతిక విలువల విలువ తెలుస్తుంది అన్నారు. అలాగే ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలతో పాటు కళాశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన ఉపన్యాస క్రీడలు పలు అంశాల్లో పోటీలు నిర్వహించి విజేతలైన బహుమతులకు బహుమతులు అందజేశారు. అలాగే పలు శాఖలలో పలువురు ఉన్నతాధికారులుగా ఎంపిక కావడంతో వారికి ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రశంసా పత్రాలు అందజేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :