ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో జాతీయ మెగా లోక్ అదాలత్ విజయవంతంగా ముగిసిందని రామగుండం తీపి అంబర్ కిషోర్ ఝాతెలిపారు. ఈ అదాలత్ ద్వారా వివిధ పోలీస్ స్టేషన్లలో దర్యాప్తులో ఉన్న, కోర్టు విచారణలో ఉన్న మొత్తం 6,545 కాంపౌండబుల్ కేసులు పరిష్కరించబడ్డా83 సైబర్ నేరాల కేసులను పరిష్కరించి, బాధితులకు చేరాల్సిన రూ. 73,67,714 రికవరీ చేసి తిరిగి అందజేశారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఒక అద్భుతమైన వేదిక అని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ (సీపీ) అంబర్ కిషోర్ ఝా తెలిపారు.
Admin
E Nivas News