Thursday, 30 July 2026 03:26:11 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

నాణ్యమైన విద్యుత్ కోసమే అదనపు ట్రాన్స్ఫర్మర్ ఏర్పాటు...

ఎస్ ఈ జాడే ఉత్తమ్

Date : 10 November 2025 08:26 PM Views : 289

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : వ్యవసాయ రంగానికి నాణ్యమైన కోతలు లేని విద్యుత్ అందించడం కోసమే అదనపు పవర్ ట్రాన్స్ఫర్మర్ ఏర్పాటు చేశామని మంచిర్యాల ఎన్పిడిసిఎల్ సూపరింటెండెంటింగ్ ఇంజనీర్ జాడే ఉత్తమ్ పేర్కొన్నారు. సోమవారంమండలం లోని సూరారం సబ్ స్టేషన్ లో అదనంగా 5 ఎంఏ గల పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. లో ఓల్టేజి లేకుండ నాణ్యమైన విద్యుత్ సరఫరా తో వ్యవసాయ విద్యుత్ మోటర్లు కాలిపోకుండ ఉండడానికే రైతు ఆర్ధికంగా నష్ట పోకుండా నాణ్యమైన విద్యుత్ అందేలా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్ ఎంఎ కైసర్, డీఈ ఎంఆర్టి బానోత్ రాజన్న, ఎంఆర్టి ఏడిఈ శరత్ కుమార్ లక్షెట్టిపేట ఎడిఈ ఎం. ప్రభాకర్ రావు, అబ్దుల్ కలీం, ఏఈ ఎంఆర్టి, ఏఈ గణేష్ సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: