ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని బార్ అసోసియేషన్ కు అధ్యక్షులుగా కెవిఎల్ఎన్ హరిబాబు, ప్రధాన కార్యదర్శిగా ముస్కుల సహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా కేతిరెడ్డి రఘోత్తం రెడ్డి లు ఎన్నిక కాగా మంగళవారం మంథని బార్ అసోసియేషన్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోటికార్ కిషన్ జీ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కెవిఎల్ఎన్ హరిబాబు, ముస్కుల సహేందర్ రెడ్డి, కేతిరెడ్డి రఘోత్తం రెడ్డిలకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించాడు.
Admin
E Nivas News