Thursday, 15 January 2026 05:41:21 PM
# చిదినేపల్లి పంచాయతీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డి # రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా భోగి వేడుకలు.. # ప్రభుత్వ నర్సింగ్ హాస్టల్‌లో ఫోన్లు లాక్కొని విద్యార్థినుల నిర్బంధం # శ్రీ గోదా దేవి రంగనాథ కళ్యాణం మహోత్సవంలో పాల్గొన్న కోనేరు కోనప్ప.. # రాజురా లో ఘనంగా ముగ్గుల పోటీలు.. # ముగ్గులు భారతీయ మహిళల సృజనాత్మకతకు నిలువెత్తు నిదర్శనం... # విద్యార్థిని మృతదేహానికి నివాళులు అర్పించిన పట్లోల చంద్రశేఖర్ రెడ్డి # భూ భారతి చలాన్ల స్కామ్‌లో అధికారుల పాత్ర పై దర్యాప్తు ముమ్మరం... # రోడ్డు భద్రత, నేరాల నియంత్రణపై అవగాహన కల్పించిన ఆత్మకూరు డిఎస్పి- ఆర్.రామాంజి నాయక్ # అయ్యప్ప వాడలో భోగి మంటలు కార్యక్రమం # సంక్రాంతి ముత్యాల ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన టిడిపి యువ నాయకుడు పి.హుసేన్ భాష # రక్తదానంపై అపోహలు వద్దు- రక్త దానం చేసిన లింగాల గ్రామ యూత్ ను అభినందించిన ఎస్ఐ- పి.తిరుపాలు # శ్రీపాద కాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహించిన మూల సరోజన పురుషోత్తం రెడ్డి # మోహన్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బీరెల్లి రజిని కుమార్ # సరస్వతి అంత్య పుష్కరా లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి # మన భారత దేశ ప్రజలందరికీ పేరుపేరునా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు # కించపరిచే ఆరోపణలపై సిట్ ఏర్పాటు.. # పండగలు సంతోషంగా జరుపుకోవాలని మా లక్ష్యం # రోడ్డు భద్రత కేవలం పోలీస్ బాధ్యత మాత్రమే కాదు… ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత... # ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను త్వరితగతిన నిర్మించాలి...

రహదారి ప్రమాదంలో మంథని కి చెందిన కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలు

Date : 21 December 2025 08:03 PM Views : 1494

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : భూపాలపల్లి జిల్లా కాటారం మండలం బస్వాపూర్ టోల్గేట్ సమీప ప్రాంతంలో ప్రమాదవశాత్తు కారు పల్టీ కొట్టిన ప్రమాదంలో పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మంథని పట్టణానికి చెందిన పెండ్రు సుమంత్ రెడ్డి తన పెద్ద కూతురు పుట్టిన రోజును పురస్కరించుకొని భూపాలపల్లి జిల్లాలోని రామప్ప, మేడారం జాతరకు కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం బయలుదేరారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సుమంత్ రెడ్డి భార్య, పెద్దకూతురు, చిన్న కూతురు, సుమంత్ రెడ్డి అక్క, ఆమె కుమార్తెకు గాయాలయ్యాయి. కారు ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన హన్మకొండ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. మంథని మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమా సురేష్ రెడ్డి, కిసాన్ సెల్ పెద్దపల్లి జిల్లా చైర్మన్ ముస్కుల సురేందర్ రెడ్డి. నారాయణరావు తదితరులు ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :