Friday, 19 June 2026 01:01:09 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

రహదారి ప్రమాదంలో మంథని కి చెందిన కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలు

Date : 21 December 2025 08:03 PM Views : 1843

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : భూపాలపల్లి జిల్లా కాటారం మండలం బస్వాపూర్ టోల్గేట్ సమీప ప్రాంతంలో ప్రమాదవశాత్తు కారు పల్టీ కొట్టిన ప్రమాదంలో పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మంథని పట్టణానికి చెందిన పెండ్రు సుమంత్ రెడ్డి తన పెద్ద కూతురు పుట్టిన రోజును పురస్కరించుకొని భూపాలపల్లి జిల్లాలోని రామప్ప, మేడారం జాతరకు కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం బయలుదేరారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సుమంత్ రెడ్డి భార్య, పెద్దకూతురు, చిన్న కూతురు, సుమంత్ రెడ్డి అక్క, ఆమె కుమార్తెకు గాయాలయ్యాయి. కారు ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన హన్మకొండ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. మంథని మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమా సురేష్ రెడ్డి, కిసాన్ సెల్ పెద్దపల్లి జిల్లా చైర్మన్ ముస్కుల సురేందర్ రెడ్డి. నారాయణరావు తదితరులు ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: