Thursday, 15 January 2026 05:41:51 PM
# చిదినేపల్లి పంచాయతీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డి # రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా భోగి వేడుకలు.. # ప్రభుత్వ నర్సింగ్ హాస్టల్‌లో ఫోన్లు లాక్కొని విద్యార్థినుల నిర్బంధం # శ్రీ గోదా దేవి రంగనాథ కళ్యాణం మహోత్సవంలో పాల్గొన్న కోనేరు కోనప్ప.. # రాజురా లో ఘనంగా ముగ్గుల పోటీలు.. # ముగ్గులు భారతీయ మహిళల సృజనాత్మకతకు నిలువెత్తు నిదర్శనం... # విద్యార్థిని మృతదేహానికి నివాళులు అర్పించిన పట్లోల చంద్రశేఖర్ రెడ్డి # భూ భారతి చలాన్ల స్కామ్‌లో అధికారుల పాత్ర పై దర్యాప్తు ముమ్మరం... # రోడ్డు భద్రత, నేరాల నియంత్రణపై అవగాహన కల్పించిన ఆత్మకూరు డిఎస్పి- ఆర్.రామాంజి నాయక్ # అయ్యప్ప వాడలో భోగి మంటలు కార్యక్రమం # సంక్రాంతి ముత్యాల ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన టిడిపి యువ నాయకుడు పి.హుసేన్ భాష # రక్తదానంపై అపోహలు వద్దు- రక్త దానం చేసిన లింగాల గ్రామ యూత్ ను అభినందించిన ఎస్ఐ- పి.తిరుపాలు # శ్రీపాద కాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహించిన మూల సరోజన పురుషోత్తం రెడ్డి # మోహన్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బీరెల్లి రజిని కుమార్ # సరస్వతి అంత్య పుష్కరా లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి # మన భారత దేశ ప్రజలందరికీ పేరుపేరునా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు # కించపరిచే ఆరోపణలపై సిట్ ఏర్పాటు.. # పండగలు సంతోషంగా జరుపుకోవాలని మా లక్ష్యం # రోడ్డు భద్రత కేవలం పోలీస్ బాధ్యత మాత్రమే కాదు… ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత... # ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను త్వరితగతిన నిర్మించాలి...

విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

Date : 24 December 2025 07:54 PM Views : 549

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : బంగ్లాదేశ్ లో జిహాదీల మతోన్మాదుల హత్యల చర్యలకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ దేశ వ్యాప్త నిరసనల పిలుపు మేరకు బుధవారం మంథనిలో నిరసన ర్యాలీ చేపట్టి జిహాదీల దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూపరిషత్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హత్యాకాండ, ఇటీవల దీపు చంద్ర కిరాతక హత్యను ప్రతి హిందువు ఖండిచాలన్నారు. హిందువుల పైన దాడులు మతోన్మాద చర్యలు సహించేది లేదని, మూర్ఖపు మతోన్మాద చర్యలని తిప్పి కొడతామన్నారు. బజరంగ్ దళ్ హిందువుల రక్షణ కోసం ప్రాణ త్యాగానికైనా వెనుకాడేదిలేదని, ఈ సంఘటనతో మతోన్మాద జిహాదీ ముస్లింల చర్యలకి తగిన గుణపాఠం చెప్పక తప్పదన్నారు. ఈ కార్యక్రమం లో విశ్వహిందు పరిషత్ మంథని ప్రకండ ఉపాధ్యక్షులు రావుల సతీష్, బజరంగదల్ ప్రముక రాజేష్, ధర్మాజగరణ కనుకుంట్ల స్వామి, గర్రెపల్లి వెంకటేశ్వర్లు, కెక్కెర్ల అనిల్, కొమురవెల్లి హరీశ్, మెడగొని రాజమౌళి గౌడ్, తూర్పటి రాము, వడ్ల కొండ శ్రావణ్, నరేందర్ రెడ్డి, ఎల్లంకి హరీష్, శేఖర్, అజయ్, చరణ్, సాయికృష్ణ, నాగేష్, భజరంగ్ దళ్, హిందూ బంధువులు తదితర కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :