ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మంథని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. మండలంలోని సూరయ్యపల్లి, కాకర్ల పల్లి, అక్కేపల్లి, పుట్టపాక, నగరంపల్లి,మహబూబ్ పల్లి,లక్కెపూర్, గుమ్నూర్, గాజులపల్లి కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంఘ డైరెక్టర్లు ఆకుల రాజబాపు,కొత్త శ్రీనివాస్, దాసరి లక్ష్మి, దేవళ్ళ విజయకుమార్, మేదరవేన ఓదెలు, మాజీ ఎంపీపీ కొండ శంకర్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఆకుల కిరణ్, యూత్ అధ్యక్షులు సాదుల శ్రీకాంత్, నాయకులు భీముని వెంకటస్వామి, అరెల్లి కిరణ్, వరుణ్, మెండే రాజయ్య,రేపాక శ్రీనివాస్, మంథని రాకేష్,కృష్ణ వంశీ,రామక్క,ఆర్ల వెంకన్న, తన్నీరు లక్ష్మణ్, అయిలి శ్రీనివాస్,పోరెడ్డి తిరుపతి రెడ్డి,రేపాక లక్ష్మణ్,కన్నూరి సుదర్శన్, పెయ్యాల రమేష్, పెయ్యాల గట్టయ్య,మబ్బు శంకర్, చాట్లపల్లి సంతోష్, హుస్సేన్ భీ,ఎడ్ల శ్రీనివాస్,ఆకుల సురేష్,చాట్లపల్లి రాజయ్య, గద్దల రాజయ్య, శ్రీనివాస్, బూడిద రాజయ్య, నాయకులు, కార్యకర్తలు,రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News