Wednesday, 29 July 2026 12:05:36 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

మున్సిపల్ కో ఆప్షన్ పదవి యువతకు అవకాశం కల్పించాలి

మైనార్టీ కో ఆప్షన్ పదవి ఖాజా మొయినుద్దీన్ కు కేటాయించాలి

Date : 14 February 2026 07:01 PM Views : 236

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : విద్యార్థి దిశ నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీకి సేవలందించడమే కాకుండా సామాజిక సేవలో సైతం ముందుండి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసిన ఖాజా మొయినుద్దీన్ కు మున్సిపల్ కో ఆప్షన్ పదవి ఇవ్వాలని యువత, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు. 2009లో ఎన్ ఎస్ యు ఐ లో చేరి విద్యార్థి సంఘం నాయకునిగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించి పార్టీ పెద్దల మన్ననలు పొందారు. టిఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో విద్యార్థులకు అండగా నిలబడాలి ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. కరోనా విపత్కర సమయంలో పేద ప్రజలకు అండగా ఉంటూ అన్ని తానే చేసిన సేవలను స్థానికులు ఇప్పటికీ మరువలేదు. ఖాజా మొయినుద్దీన్ తండ్రి జమీల్ అహ్మద్ గతoలో మండల ప్రజా పరిషత్ కో ఆప్షన్ సభ్యునిగా బాధ్యతలు చేపట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కో ఆప్షన్ సభ్యులకు ఎంపీటీసీ కి సమానoగా గౌరవ వేతనం అంధేలా ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి విద్యాశాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సహకారంతో మంత్రులతో అనేక మార్లు చర్చలు జరిపి G.O. CIRCULAR జారి చేయించడం ఫలితంగానే ఈరోజు కో ఆప్షన్ సభ్యులకు గౌరవ వేతనాలు అందుతున్నాయి.

పార్టీలకతీతంగా కుల మత పేద ధనిక తేడా లేకుండా మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో ముందుకు సాగుతూ మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఖాజా కృషి చేస్తున్నారు. పార్టీ బలోపేతానికి పాటు పడుతున్న ఖాజా మొయినుద్దీన్ కు మున్సిపల్ కో ఆప్షన్ సభ్యునిగా అవకాశం కల్పించాలని మున్సిపల్ ప్రజానీకం, యువత కోరుతున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: