Monday, 14 September 2026 01:21:26 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ప్రాణం చాలా విలువైనది..

ఆర్టిఏ మెంబర్ అంకతి శ్రీనివాస్

Date : 03 January 2026 11:21 PM Views : 290

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : దేశంలోని ప్రతి పౌరుడి ప్రాణం చాలా విలువైందని, దానిని రోడ్డు ప్రమాదాల వల్ల కోల్పోవడం దురదృష్టమని ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు దోహదపడాలని ఆర్టిఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ కోరారు. శనివారం నుండి జనవరి 31 వరకు జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో రాష్ట్రంలో కూడా రోడ్డు భద్రత మహోత్సవాలను జరుపుటకు ఈ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎం విఐ సూర్య తేజ మాట్లాడుతూ విద్యార్థులకు రోడ్డు భద్రత గురించి ట్రాఫిక్ నియమ నిబంధనలకు గురించి విద్యార్థులకు వివరించారు. హెల్మెట్ తప్పకుండా ధరించాలని అతివేగం ప్రమాదకరమన్నారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండా కలిగి ఉండాలన్నారు. ఫోర్ వీలర్ నడిపేవారు వారు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో తప్పకుండా సీట్ బెల్ట్ ధరించాలని తెలిపారు. లేనిపక్షంలో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలన్నారు. లేనిపక్షంలో జరిమానాలు విధించే అవకాశం ఉంటుందన్నారు.ఈ కార్యక్రమం లో ఎం విఐ సూర్య తేజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండి. ఆరిఫ్, జూనియర్ కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :