Tuesday, 28 July 2026 10:12:57 PM
# చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు..

ఉచిత నేత్ర వైద్య శిబిరం

Date : 05 January 2026 07:09 PM Views : 217

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : లక్షెట్టిపేట మండలం మిట్టపల్లి గ్రామపంచాయితీలో న్యూ విజన్ ఐ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో పుష్పగిరి కంటి ఆసుపత్రి, సికింద్రాబాద్ డాక్టర్స్ సోమవారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించి ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ శాతరసి బానేష్ మాట్లాడుతూ కండ్లు బాగా ఉంటే మనం ఎటువంటి పనినైనా చేయగలమన్నారు. నేటి సెల్ ఫోన్ ప్రపంచంలో కంటి సంబంధిత రోగాలు అధికంగా పెరుగుతున్నాయన్నారు. సరైన విశ్రాంతి లేకుంటే కళ్ళు దెబ్బతింటాయన్నారు. వయసు రీత్యా వచ్చే కంటి వ్యాధుల కంటే నేడు యువతలోనే ఎక్కువ కంటి జబ్బులు వస్తున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు క్రమం తప్పకుండా చేసుకుని మంచి ఆరోగ్యంతో జీవించాలని కోరారు. పుష్పగిరి ఆసుపత్రి, న్యూ విజన్ ఐ కేర్ సెంటర్ సేవలు గ్రామీణ ప్రాంతాల్లోకి విస్తరించడం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని వివరించారు. ఈ కంటి పరీక్షల్లో అవసరమైన వారికి కంటి శస్త్ర చికిత్సలు కూడా ఉచితంగా చేస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి, వార్డ్ సభ్యులు వెంకటేష్, నవీన్, పంచాయితీ కార్యదర్శి రాజమణి,కంటి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: