ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : టైగర్ నరేంద్ర 12వ వర్ధంతి గురువారం గురువారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కార్మిక నాయకులు, మాజీ కేంద్ర మంత్రి టైగర్ ఆలె నరేంద్ర 12వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నరేంద్ర చేసిన సేవలు మర్చిపోలేని వన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు,చంద్రశేఖర్ తివారి తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News