ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : హైదరాబాద్లో నిర్వహిం చిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(IJU)రాష్ట్ర అ ధ్యక్షులు విరహత్ హలి.ఆద్వర్యం లో నిర్వహించిన స్టేట్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో తెలంగాణ యూని యన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(IJ U)జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ మీ డియా అకాడమీ చైర్మన్ కే.శ్రీని వా స్ రెడ్డి.ని ఘనంగా సన్మానించిన జి ల్లా అధ్యక్షులు క్యాతం సతీష్ కు మార్,ప్రధాన కార్యదర్శి సామంతు శ్యామ్,ఈసందర్భంగా వారు మా ట్లాడుతూ రెండవసారి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా బా ధ్యతలు స్వీకరించిన సందర్భంగా, ఆయనకు పుష్పగుచ్ఛం అంద జే సి,శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడు తూ,జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రక్రి యను వేగవంతంచేయడానికి చ ర్యలు తీసుకుంటున్నామని అన్నా రు.వర్కింగ్ జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని,జర్నలిస్టు లు ఎటువంటి ఆందోళనకుగురి కా వాల్సిన అవసరం లేదని స్పష్టంచే శారు.గతంతో పోలిస్తే ప్రస్తుతం అధి క సంఖ్యలో అక్రిడి టేషన్లు మంజూ రు చేస్తున్నామని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం,మీడియా రంగ అభివృద్ధి కోసం ఆయన చే స్తున్న సేవలను జిల్లా అధ్యక్షులు క్యాతం సతీష్ కుమార్,అభినం దించారు.భవిష్యత్తులో కూడా జ ర్నలిస్టుల హక్కుల పరిరక్షణ,సంక్షే మం కోసం మరింత కృషిచేయాల నిఆయనఆకాంక్షించారు.ఈకార్య క్రమంలో జిల్లాకు చెందిన పలువు రు జర్నలిస్టులు,ప్రతినిధులు మరి యు నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News