Monday, 14 September 2026 09:55:11 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

రైతుల సమక్షంలో రైతు భరోసా నిధులు విడుదల

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Date : 19 April 2026 10:12 PM Views : 209

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా కింద రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 55 63.కోట్ల రూపాయలు విడు దల చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ ,సహకార, జౌళి, చేనేతల శాఖ మంత్రి తుమ్మ లనాగేశ్వరరావు అన్నారు. ఆదివారం కాటారం మండలం నస్తురుపల్లి గ్రామంలో సో మవారం జరగనున్న రైతు భరోసా నిధుల విడుదల బ హిరంగ సభను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దు ద్దిళ్ల శ్రీధర్ బాబు,జిల్లా కలె క్టర్ రాహుల్ శర్మ,ఎస్పి సిరి శెట్టి సంకీర్త్,భూపాలపల్లి శా సనసభ్యులు గండ్ర సత్యనా రాయణరావు,ట్రేడ్ ప్రమోష న్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి. లతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మా ట్లాడుతూ రైతుల సంక్షేమా నికి భారత దేశంలో లక్షా 10.వేల కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక రాష్ట్రం మన తెలంగా ణ రాష్ట్ర మని.తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నిధులు,నీళ్లు,నియామకాల మీదఏర్పడినగతప్రభుత్వం10.సంవత్సరాలకాలంలోలక్షలకోట్లరూపాయలు దుర్విని యోగం అయ్యాయన్నారు. రేవంత్ రెడ్డి,నాయకత్వంలో ని రాష్ట్ర ప్రభుత్వం తరత రాలకుఉపయోగపడేలాని వేదికల ఆధారంగా అభివృ ద్ధి చేస్తున్నట్లు తెలిపారు.కా ళేశ్వర ముక్తేశ్వరదేవాలయం అభివృద్ధికి 200.కోట్ల రూపా యలతో అభివృద్ధి చేసేందు కుప్రణాళికలురూపొందించినట్లు తెలిపారు.ఇచ్చిన మా టలకు అనుగుణంగా ప్రతి ఎకరాకు సంవత్సరానికి రెం డు దఫాలుగా 12,000.వే లరూపాయలు రైతు భరో సా విడుదల చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని తెలి పారు.రాష్ట్రంలో ప్రజా ప్రభు త్వం ఏర్పడిన తదుపరి 7 3.లక్షల మంది రైతులకు కో టి15.లక్షలఎకరాలకు రైతు భరోసా నిధులు విడు దల చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ రైతాంగ సో దరులకు రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత రైతు భరోసా విడుదల కార్యక్రమంలోరా ష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాటారం మండలం న స్తురుపల్లి నుండి నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు.ఇచ్చిన మాట మేరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ,వ్య వసాయ పనిముట్లు,రైతు భరోసా,సన్నవడ్లకు క్వింటా ళ్లుకు 500.రూపాయలు బో నస్ చెల్లిస్తున్నట్లు తెలిపా రు.రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజును చేసేందుకు ముందు కెళ్తున్నామన్నారు.ముఖ్య మంత్రి సోమవారం కాలేశ్వ రం సందర్శించి స్వామిని దర్శించుకుంటారని,కాలేశ్వ రంఅభివృద్ధికిసంబంధించిన 200.కోట్ల రూపాయలతో చేపట్టిన మాస్టర్ ప్రణాళిక కా ర్యక్రమానికి భూమి పూజ, శిలాఫలకం ఆవిష్కరణ త దుపరి,మేడిగడ్డ సందర్శన ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలోరాష్ట్ర ఇరిగేష న్ శాఖ మాత్యులు ఉత్తంకు మార్ రెడ్డి,సహచర మంత్రు లు పాల్గొననున్నట్లు తెలిపా రు.గత ప్రభుత్వం నాణ్యత లేని బ్యారేజీ నిర్మాణం వల్ల వినియోగించేందుకు వీలు ప డకపోవడంతో కేంద్ర ప్రభు త్వఆధీనంలో ఉన్నటువం టి అధికారులు పుణేపుల తోప్రజాధనందుర్వినియోగం కాకుండా ప్రాజెక్టును విని యోగించేందుకు అవసర మైన చర్యలు తీసుకుంటా మని తెలిపారు.ప్రాజెక్టు ని ర్మాణంలో లక్ష కోట్ల రూపా యల ప్రజాధనం దుర్విని యోగం జరిగిందన్నారు. గత .ప్రభుత్వం ప్రాజెక్టు క ట్టడానికి ప్రాధాన్యత ఇచ్చా రు కానీ నాణ్యతకు ప్రాధా న్యత ఇవ్వలేదని ఆయన తెలిపారు.డ్యామ్ సేఫ్టీ అధి కారులు కేంద్ర ప్రభుత్వ ఆధీ నంలో ఉన్న జలవనరుల సంగం నివేదపై సమీక్ష నిర్వ హించనున్నట్లు తెలిపారు. ప్రజల సొమ్మును సద్విని యోగం చేసి ప్రాజెక్టు ఉప యోగపడాలన్న ఆలోచనతో ఉన్నామని,తెలిపారు.సఎం.ఈప్రాంతానికి రావడం,రైతు భరోసానిధులు చేయడంఈ ప్రాంతానికి ఎంతో గర్వ కార ణమని రైతులు అధికసం ఖ్యలో పాల్గొని కార్య కమా న్ని విజయవంతం చేయా లని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో భూపాల పల్లిశాసనసభ్యులు గండ్ర స త్యనారాయణరావు,గ్రంథా లయ సంస్థ చైర్మన్ రాజబా బు,మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల.తదితరులు పాల్గొ న్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: