Sunday, 13 September 2026 01:12:27 AM
# కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు..

బాధిత కుటుంబాలను ఆదుకోవాలని రాస్తారోకో...

బాధిత కుటుంబాలను పరామర్శించిన బారాస ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి..

Date : 06 May 2026 12:29 PM Views : 173

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే రైతులు మృతి చెందారని ఆరోపిస్తూ బారాస ఆధ్వర్యంలోఉత్కూర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోలో బారాస ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ రైతులు ఆరు కాలం కష్టం చేసి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనక పోవడం వల్లనే ప్రాణనష్టం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడం మరిచి ప్రభుత్వం వేరే పనుల్లో బిజీగా ఉండడం వల్లనే ఇలాంటి నష్టాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బారాస ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ముందుగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రభుత్వాసుపత్రికి వెళ్లి మృతదేహాలను పరిశీలించి నివాళులు అర్పించారు. విషయం తెలిసిన వెంటనే మంచిర్యాల అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఆర్డీవో శ్రీనివాసరావులు రాస్తారోకో వద్దకు వెళ్లి రాస్తారోకో చేస్తున్న రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పి శాంతింపజేశారు.ఈ రాస్తారోకో లో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, రాష్ట్ర నాయకుడు విజిత్ రావు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :