Thursday, 30 July 2026 03:22:50 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ఆదివాసీ సంఘాలు పోరాటాల పలితం ద్వారానే హత్యకు గురైన శ్రావణి కుటుంబానికి న్యాయం జరిగింది..

Date : 13 November 2025 08:33 PM Views : 270

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కొమురం భీం జిల్లా దహేగం మండల కేంద్రంలోని గెర్రే గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ తలండి శ్రావణి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆదివాసీ సంఘాల అధ్వర్యంలో కొమురం భీం జిల్లాలో నీ అన్నిమండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టి తాసిల్దార్ ఎస్సై లకు వినతి పత్రాలు సమర్పించారు. అనంతరం కొమురం భీం జిల్లా కలెక్టర్ ని కలిసి హత్యకు గురైన శ్రావణి గురించి వివరిస్తూ ప్రభుత్వం నుండి హర్థిక సహాయం మరియు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని కోరారు. గురువారం కలెక్టరేట్ భవనంలో *కలెక్టర్ వెంకటేష్ దోత్రే మరియు జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్* కలిసి బాధిత కుటుంబాలకు *రూ. 4,12,500 అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, పొదుపు మహిళ సంఘాల ద్వారా రూ. 1,00,000 చెక్కు* రూపంలో అందజేశారు. మృతురాలి చిన్న తమ్ముడు తాలండి ప్రసిక్ ను Freshers రెసిడెన్షియల్ పాఠశాలలో 4వ తరగతిలో చేర్పించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :