Saturday, 13 June 2026 01:15:52 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

అనారోగ్యంతో మాజీ సర్పంచ్ మృతి

Date : 11 April 2026 09:51 PM Views : 140

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం ఉత్కూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా విధులు నిర్వర్తించిన నడిమెట్ల రాజన్న అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. 2008 సంవత్సరంలో టిడిపి తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వడ్డేపల్లి రాజలింగయ్య పై విజయం సాధించారు. ఐదు సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేసి ప్రజల మన్ననలు పొందారు. తర్వాతఉత్కూర్ మేజర్ గ్రామపంచాయతీ ఎస్సీ రిజర్వ్ కావడంతో సర్పంచ్ టిడిపి అభ్యర్థి గా కమటం స్వామిని సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉంచగా కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థి మడిపల్లి స్వామి పై గెలవడానికి తీవ్రంగా కృషి చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో కమటం స్వామి గెలుపొందగా , ఉప సర్పంచ్ పదవిని కూడా నడిమెట్ల రాజన్న చేపట్టాడు. ఆయన మృతి పట్ల పలు పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి పలువురు రాజకీయ నాయకులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :