ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో సోమవారం విశ్వసనీయ సమాచారం మేరకు దాడి నిర్వహించగా ఇద్దరు అధికారులు పట్టుబడ్డమైనది.. వివరాలు ఇలా ఉన్నాయి.. డి సి టీవీ లో గోదావరి, సాయి కృష్ణ ఓ వ్యాపారి వద్ద నుండి 50 వేల రూపాయలు తీసుకుంటుండగా బాధితుడు ఫిర్యాదు మేరకు వల ఫన్నీ పట్టుకున్నారు. ఓ వ్యాపారి వద్ద పన్ను తగ్గించడానికి డి సి టి ఓ గోదావరి,సీనియర్ అసిస్టెంట్ సాయి కృష్ణ డబ్బులు డిమాండ్ చేయగా ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
Admin
E Nivas News